Karimnagar Crime | తండ్రికి కేర్ టేకర్గా ఉంటాడని ఓ కుటుంబం నియమించుకున్న వ్యక్తి.. ఇంట్లో ఎవరూ లేని టైంలో బంగారం, నగదు దోచుకెళ్లి పోలీసులకు చిక్కిన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది.
స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద�
Income Tax Raids: తనిఖీలకు వెళ్లిన ఆదాయపన్ను శాఖ అధికారులకు షాక్ తగిలింది. ఐటీ సోదాల్లో బంగారం, నగదుతో పాటు మొసళ్లను కూడా గుర్తించారు అధికారులు. మధ్యప్రదేశ్లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈ ఘటన
Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో గుర్తుతెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లిన ఓ ఎస్యూవీలో భారీగా నగదు, బంగారం లభించింది. కుశల్పురా రోడ్డులో ఇన్నోవా క్రిస్టా కారు నిలిపి ఉందని, అందులో చాలా మూటలు కన
మహబూబ్నగర్ సూపర్ఫాస్ట్ రైల్లో ఓ ప్రయాణికుని బంగారు అభరణాలు, నగదును దొంగిలించారు. రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప వివరాల ప్రకారం నాచారం ప్రాంతానికి చెందిన శివాజిపటేల్(66) అహ్మదాబాద్-కాచిగూడ -మహబూబ్�
Thieves Loot Bizman | కొందరు దొంగలు ఒక వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు. దంపతులను నిద్ర లేపి తాళ్లతో కట్టేశారు. లాకర్ తాళాలు తీసుకున్నారు. లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు దోచుకున్నారు.
Cash For Marks Scam | బీజేపీ పాలిత అస్సాంలో ‘మార్కుల కోసం నగదు’ కుంభకోణం బయటపడింది. మార్కుల జాబితాలను డిజిటల్ ట్యాంపరింగ్ చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
భూఆక్రమణకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు రాంచీలో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. కోటి నగదు, 100 బులెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు శనివారం వెల్లడించారు.
నల్లగొండ రైల్వే స్టేషన్లో గురువారం పెద్దఎత్తున నగదు దొరికింది. పల్నాడు ఎక్స్ప్రెస్లో భా రీగా నగదును తరలిస్తున్న బంగారం వ్యాపారిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు.
Income Tax : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఆ సోదాల్లో సుమారు 1100 కోట్ల విలువైన నగదు, నగలను సీజ్ చేశారు. 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే సీజ్ చేసిన అమౌంట్ 182 శా�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో 201 కేసులలో రూ.50 వేలకు మించి ఆధారాలు లేని రూ.8,48,65,710 నగదుకు సంబంధించి జిల్లా గ్రీవెన్స కమిటీకి సిఫారసు చేయగా, 192 కేసులకు చెందిన రూ.5.93కోట్లను డ�
ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతున్నది. ఖమ్మం (Khammam) జిల్లాలోని కూసుమంచి మండలం కేశవాపురం వద్ద ఓ కారు బోల్తాపడింది. దీంతో కారులో భారీగా నగదు బయటపడింది. కారులోని రెండు బ్యాగుల్లో డబ్బును గుర్తించిన స్థానికు
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు (Cash) పట్టుబడింది. శనివారం తెల్లవారుజామున నల్లజర్ల మండలంలోని అనంతపల్లి వద్ద ఓ వాహనాన్ని ఢీకొట్టిన తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింద�