పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక బృందాల ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరక�
1 Crore Cash Seized | ఒక ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దీంతో రాత్రి వేళ ఆ ఇంటిపై రైడ్ చేశారు. తనిఖీ చేయగా బస్తాలో దాచిన కోటి నగదును గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
DGP Ravigutpa | తెలంగాణలో ఎన్నికల కోడ్(Election Code) అమలులోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రూ. 49. 2 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు.
CEO | ఏపీలో జరుగబోయే ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 47.5 కోట్ల విలువైన నగదు మద్యం , బంగారం, వెండిని స్వాధీనం చేస్తున్నామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు.
Ronaldrose | హైదరాబాద్ జిల్లాలో 50వేల రూపాయలు మించి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న , రవాణా చేస్తున్న నగదు రూ.1.63కోట్లను 40 మంది నుంచి ఎన్ఫోర్స్మెంట్ సీజ్ చేసిందని రోనాల్డ్ రోస్ తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు సరఫరాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. శుక్రవారం మోజర్ల సమీపంలోని జాతీయ రహదారి బుర్రవాగు స్టేజీపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహన
IT Raids : పొగాకు వ్యాపారి నివాసం, కాన్పూర్లోని కంపెనీ సముదాయాలపై మూడు రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఆదాయ పన్ను అధికారులు ఇప్పటివరకూ రూ. 4.3 కోట్ల నగదు రూ. 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేస
IT Raids : పన్ను ఎగవేతలకు పాల్పడిన కాన్పూర్కు చెందిన పొగాకు కంపెనీపై ఆదాయ పన్ను అధికారులు దాడులు చేపట్టారు. కంపెనీ యజమాని ఇంటిపై జరిపిన దాడుల్లో రూ. 4.5 కోట్ల నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్
Cash Seized From Car | ఒక బ్యాంకు వద్ద అనుమానాస్పదంగా రెండు కార్లు నిలిచి ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆ కార్లను తనిఖీ చేశారు. ఒక కారులో రూ.2.64 కోట్ల నగదు ఉండటం చూసి షాకయ్యారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రపంచంలో ఎంత పాతబడినా, ఎన్ని చేతులు మారినా విలువ తగ్గని ఏకైక వస్తువు డబ్బే! అందుకే, చాలామంది వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆరాట పడుతుంటారు!! ఈ కాసుల వేటలో సర్వశక్తుల్నీ ఒడ్డుతుంటారు.
హైదరాబాద్లో గురువారం భారీమొత్తంలో నగదు పట్టుబడింది. ఒక వ్యాపారి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.5 కోట్లను గచ్చిబౌలి పోలీసులు సీజ్ చేశారు. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ చిరెక్ పబ్లిక్ స్కూల్ రహదా�
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులోకి వచ్చిన అక్టోబర్ 9 నుంచి ఎన్నికలు ముగిసే వరకు రూ. 340 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, నగలను స్వాధీన�