Beggar | అతనో బిచ్చగాడు. చెవులు వినపడవు. రోడ్లపై అడుక్కుంటూ జీవనం గడుపుతున్నాడు. ఓ రోజు సడెన్గా అతనికి యాక్సిడెంట్ అయింది. దీంతో ఆయన జేబుల్లో ఏమైనా ఐడెంటిటీ కార్డులు ఉన్నాయా
Dimple Yadav | ఓటర్లను బీజేపీ నాయకులు కొంటున్నారని సమాజ్వాదీ పార్టీ నాయకురాలు డింపుల్ యాదవ్ ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్ మృతితో ఖాళీ అయిన ఉత్తర్ప్రదేశ్లోని మెయిన్పుర�
ఈ సారి ఎన్నికల్లో నవంబర్ 29 నాటికి స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.290.24 కోట్లకు చేరిందని ఎన్నికల అధికారులు తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల కన్నా 10.66 రెట్లు ఎక్కువని చెప్పారు.
హైదరాబాద్లో రూ.3.5 కోట్ల హవాలా సొమ్ము పట్టుబడింది. దీనిని హిమాయత్నగర్ నుంచి హయత్నగర్కు ఒక కారులో తరలిస్తుండగా నార్త్జోన్ పోలీసులు పట్టుకొన్నారు. దీనిని ఉప ఎన్నిక జరగనున్న మునుగోడుకు తరలించేందుకు
Munugode | మునుగోడు (Munugode) ఉపఎన్నికకు రంగం సిద్ధమైంది. నేటినుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే నామినేషన్ల మొదటి రోజే నియోజకవర్గంలో భారీ మొత్తంలో నగదు
విధులను సమర్థవంతంగా నిర్వర్తించిన కేసముద్రం మార్కెట్ ఉద్యోగులు, సిబ్బందికి గుర్తింపు లభించింది. విశిష్ట సేవలు అందించినందుకు జాతీయస్థాయి బహుమతి దక్కింది. ఈ-నామ్ను విజయవంతంగా అమలు చేసినందుకు కేంద్రం �
పని చేస్తున్న యజమాని ఇంటి గ్రిల్స్ పగులగొట్టి దొంగతనానికి పాల్పడిన బాలుడితో పాటు ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 23 లక్షల విలువైన ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మేడిపల్�
Congress | పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలతో పట్టుబడిన తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్
న్యూఢిల్లీ: బెంగాల్ టీచర్ స్కామ్లో మంత్రి పార్ధాతో పాటు అర్పిత ముఖర్జీ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అర్పిత రెండు ఇండ్ల నుంచి సుమారు 50 కోట్ల నగదును ఈడీ సీజ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె వద్ద ఉన్న నాలు
పోలీసులకు అప్పగించిన నిరసనకారులు అధ్యక్ష భవనంలో నిరసనకారుల సంబురాలు గొటబయ దిగిపోయేవరకు వెనుదిరుగబోమని ప్రకటన మళ్లీ రంగంలోకి దిగిన అధ్యక్షుడు గొటబయ ప్రజలకు వంటగ్యాస్ సరఫరా చేయాలని ఆదేశం శాంతికి సహకర
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్, ఆయన భార్య పూనం జైన్ సహా మంత్రి సహచరుల ఇండ్లపై జరిపిన ఈడీ దాడుల్లో పెద్దమొత్తంలో నగదు, బంగారం లభ్యమైంది.
వృద్ధుడికి సాయం చేసేందుకు నియమించిన ఓ వ్యక్తి నమ్మకద్రోహం చేశాడు. వృద్ధుడి బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.40 లక్షల మేర డబ్బులు తస్కరించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల�