శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా వుండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
National lok adalat | న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జున్ 9 నుండి 14వరకు జరిగే జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశం ఇవాళ సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో జరిగింది.
Irrigation Water | ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే చూడలేక రైతులు కాలువ ద్వారా నీరందిస్తే వారిపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి.
Congress Party | నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీలో జూనియర్ వర్సెస్ సీనియర్ లుకలుకలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నర్సాపూర్ మండల పరిధిలోని చిన్నచింతకుంట గ్రామానికి చెందిన జి మధు గౌడ్ ను నూతనంగా కాంగ్రెస్లోకి వచ్చిన కార�
ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ గుర్తు తెలియని యువకుడు లైంగికదాడికి యత్నించగా తప్పించుకునే ప్రయత్నంలో యువతి రైల్లో నుంచి బయటకు దూకి తీవ్రంగా గాయపడింది.
నిముషానికి రెండు.. ఐదు రోజుల్లో పదిహేను వేలు.. ఇది ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల సంఖ్య. ఇందులో ఒక్క రాంగ్ రూట్లో నమోదైన కేసులే పన్నెండు వేలకు పైగా ఉన్నాయి. అంటే హైదరాబాద్లో వాహనదారులు ఎంత యథేచ్ఛగా ట్రాఫిక్ �
Lok Adalat | కక్షిదారులు రాజీ మార్గంలో కేసులు పరిష్కారం చేసుకోవాలని భూపాల్ పల్లి రూరల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి నారాయణ బాబు తెలిపారు. రాజీ మార్గమే రాజా మార్గమని, సోదరభావంతో స�
Child Marriage | బాల్య వివాహాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రాత్రి వేళ ప్రత్యేక డ్రెవ్ చేపట్టారు. 400 మందికిపైగా అరెస్ట్ చేశారు. బీజేపీ పాలిత అస్సాంలో ఈ సంఘటన జరిగింది.
రాజీయే రాజ మార్గమని, గతంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో తక్కువ సమయంలోనే కేసులు పూర్తవుతున్నాయని నాంపల్లి కోర్టు 1వ అదనపు జిల్లా జడ్జి రమాకాంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్ జిల్లా న్యాయ
ముంబైకి సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్.. ఇస్లామిక్ మత ప్రబోధకుడు జకీర్ నాయక్తో పాటు ఇతరుల వీడియోలను ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో చూసి..ఉన్మాదిగా మారాడని..హిందూ మతంపై ద్వేషం �
తాజ్బంజారాలో ఇన్స్పెక్టర్ రుద్ర ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఓ కేసుఫైల్ను నిశితంగా స్టడీ చేస్తున్నాడు. కాసేపటి తర్వాత రుద్ర కజిన్ స్నేహిల్ వచ్చాడు. అతణ్ని చూడగానే కుర్చీలోంచి లేచిన రుద్ర ఆప్యాయంగా హ�
ఇప్పటివరకు ఎవరిపైనైనా రాజకీయ ప్రేరేపిత ఒక్క కేసైనా పెట్టినమా? ఇతర రాష్ర్టాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తలేరా? తెలంగాణలో అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఎక్కడైనా, చిన్నదైనా చెదురుమదరు సంఘటనలు జరిగాయో చె
పురావస్తు శాఖ అనుమతి లేకుండా వరంగల్ కోటలోకి ప్రవేశించడంతోపాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ధర్నా చేశారం టూ బీఆర్ఎస్ నాయకులపై మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్టు సీఐ మల్లయ్య తెలిపార
BJPs Wayanad Candidate | కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ వయనాడ్ అభ్యర్థి కే సురేంద్రన్పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 237 కేసులు శబరిమల నిరసనలకు సంబంధించినవే కావడం విశేషం.