దేశంలో తొలిసారిగా కేరళలో ఆఫ్రికన్ స్వైన్ కేసులు వెలుగుచూశాయి. వయనాడ్ జిల్లా మనంతవాడిలోని పందుల్లో ఈ కేసులను గుర్తించినట్టు అధికారులు తెలిపారు. ఓ పందుల పెంపక కేంద్రంలో పెద్ద సంఖ్యలో పందులు మృతిచెందా
మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, నవీన్ జిందాల్, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, హిందూమత ప్రచారకర
లైంగిక సేవలు అందిస్తామంటూ మభ్యపెట్టడం. కాల్ఫర్ టైంపాస్ అంటూ ఆకర్షించి తమ శరీరభాగాలు చూపిస్తూ.. అదేవిధంగా బాధితులను చేయాలని కోరతారు. అలా బాధితుడి వ్యక్తిగత అంశాలు, వీడియోలు, ఫొటోలు సేకరించి
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో �
దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కేసుల సంఖ్య దాదాపు రెట్టింపై 15,700కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన మూర్తి తన ఫోన్లో ఓ లోన్యాప్ను డౌన్లోడ్ చేశాడు. లోన్ తీసుకోవాలనుకొన్నా, మనసొప్పక తీసుకోలేదు. అప్పటికే ఆ యాప్లో ఆధార్, పాన్కార్డును అప్లోడ్ చేశాడు. రూ.5 వే�
న్యూఢిల్లీ, మార్చి 30: సుప్రీంకోర్టులో ఏప్రిల్ 4 నుంచి భౌతికంగా కేసులను విచారించనున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. బుధవారం కేసుల విచారణ ప్రారంభించడానికి ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. న్యాయవాదులు క�
మంగళ, బుధ, గురువారాల్లో వచ్చే కేసులకు మిగతా రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్తోనే.. న్యూఢిల్లీ, మార్చి 6: ఈ నెల 15వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షంగా జరుగనున్నది. ఇందుకు సంబంధించిన స్టాం