దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నకరోనా వైరస్ కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అంతకుముందు వారంతో పోలిస్తే గత వారం కేసుల సంఖ్య దాదాపు రెట్టింపై 15,700కు పైగా తాజా కేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన మూర్తి తన ఫోన్లో ఓ లోన్యాప్ను డౌన్లోడ్ చేశాడు. లోన్ తీసుకోవాలనుకొన్నా, మనసొప్పక తీసుకోలేదు. అప్పటికే ఆ యాప్లో ఆధార్, పాన్కార్డును అప్లోడ్ చేశాడు. రూ.5 వే�
న్యూఢిల్లీ, మార్చి 30: సుప్రీంకోర్టులో ఏప్రిల్ 4 నుంచి భౌతికంగా కేసులను విచారించనున్నట్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. బుధవారం కేసుల విచారణ ప్రారంభించడానికి ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. న్యాయవాదులు క�
మంగళ, బుధ, గురువారాల్లో వచ్చే కేసులకు మిగతా రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్తోనే.. న్యూఢిల్లీ, మార్చి 6: ఈ నెల 15వ తేదీ నుంచి సుప్రీంకోర్టులో కేసుల విచారణ ప్రత్యక్షంగా జరుగనున్నది. ఇందుకు సంబంధించిన స్టాం