BJPs Wayanad Candidate | కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఆ పార్టీ వయనాడ్ అభ్యర్థి కే సురేంద్రన్పై 242 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇందులో 237 కేసులు శబరిమల నిరసనలకు సంబంధించినవే కావడం విశేషం.
భారతదేశం అసాధారణమైన పరిస్థితుల్లో పార్లమెంటు ఎన్నికలకు పోతున్నది. రాష్ట్ర ప్రభుత్వాధినేతలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు జైలులో మగ్గుతున్న, అరెస్టు కాబోతున్న భీతావహ పరిస్థితుల్లో నూతన కేంద్ర ప్రభుత్�
రాజీమార్గమే మేలని, త్వరగా కేసులు తేలే అవకాశం ఉంటుందని చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి పీ రవి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు.
విచారణ కొనసాగుతున్న కేసులపై ‘మీడియా ట్రయల్స్' తగదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. మీడియా సంస్థలు పక్షపాతంగా రిపోర్టింగ్ చేయడం వల్ల.. కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, నేరానికి పాల్పడినట్టు ప్రజల్లో అ�
Crime News | కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల నోట్ల ( Two thousand notes ) మార్పిడి ( Exchange ) కి విధించిన గడువు సమీపిస్తున్న కొద్ది ఆ నోట్ల మార్పిడికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
కేసుల ఛేదనకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుని విచారించాలని ఎస్పీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన�
hate speech | ద్వేషపూరిత ప్రసంగం (hate speech) దేశ సెక్యులరిజాన్ని ప్రభావితం చేసే తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి ప్రసంగం చేసిన వ్యక్తి కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా చట్టాన్ని ఉల్లంఘించేందుకు ఎవరినీ
కేసుల విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ బాధ్యతతో ఆయా కేసులపై పూర్తి అవగాహనతో ఉండాలని, అప్పుడే సరైన తీర్పులు వస్తాయని ఉమ్మడి జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్(పబ్లిక్ ప్రాసిక్యూటర్) వీ వెంకటే
‘దేశ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నా. మూడు సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. రైతులపై నమోదైన కేసులను కూడా ఎత్తేస్తాం’- 2021 నవంబర్ 19న జాతినుద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలివి.