హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడిన ఇద్దరిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లాకు చెందిన మిరియాల వేదాంతం(22) వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఉపాధి కోసం నగరానికి వచ్చ�
గచ్చిబౌలి పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేశారు. ప్రిజం క్లబ్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ సాక్షాలు పరిశీలించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో కల్పిక చర్యలు తీసుకునేందుకు కోర్టు అనుమతులతో పోలీ�
మంచిర్యాల జిల్లా గర్మిళ్ల శివారులోని సర్వే నం. 315లోని ఓ పట్టా భూమిపై స్థానిక ప్రజాప్రతినిధి సామాజిక వర్గ పెద్దల కన్ను పడింది. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకుంటూ పట్టాదారుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఆ భూ�
మ్యాజిక్ మనీ పేరుతో నగదును రెట్టింపు చేస్తానని నమ్మించి నగదుతో ఉడాయించిన ఉదంతం చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం .. సాయి కల్యాణ్, ఆనంద్ స్నేహితులు.
మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు ఉండాలి.. కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నార
‘డార్లింగ్ ఇన్ డేంజర్'.. అంటూ హెడ్డింగ్ పెట్టి ప్రముఖ సినీ హీరో ప్రభాస్ ఆరోగ్యం గురించి తప్పుడు సమాచారం ఇచ్చావంటూ యూట్యూబర్ ను అంతు చూస్తామంటూ బెదిరించిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిల�
దుబాయిలో డాన్సర్ గా పని చేశావు అన్న విషయం అందరికి చెప్పి పరువు తీస్తానని, తనతో దిగిన ఫొటోలు బయటపెడతానంటూ ఓ మహిళను బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్
ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించిన ఓ వ్యక్తిని చితకబాదిన ఇద్దరు యువకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్న షేక్ తబ్రేజ్(
ప్రేమిస్తున్నానని ఓ బాలికను నమ్మించి ఐదేండ్లుగా లైంగికదాడికి పాల్పడుతుండటంతో పాటు పెండ్లి చేసుకుంటానంటూ మెహందీ రోజున ఉడాయించిన ఓ యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. ఎలాగైనా పెండ్లి చేసుకోవాలని ఆ ప్రేమజంట గట్టిగా నిర్ణయించుకుంది. అందులోభాగంగానే సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల
అధికార దాహంతో అమలుకు సాధ్యం కాని 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి ఏడాది గడుస్తున్నా వాటిని అమలు పర్చకపోవటంతో దళిత బిడ్డలు ఆగ్రహం చెందారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అ
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం...కొంపల్లి జయభేరి ప్రాంతంలోని రుద్ర బృందావన్ అపార్ట్మెంట్లో నివాసం ఉ
తమ స్థలం పక్కన ఉన్న మడిగెను విక్రయించనందుకు ఓ న్యాయవాదిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. విషయం తెలుసుకున్న బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వ
అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని జహీరానగర్లో నివాసం ఉంటున్న ఎండీ.తాహెర్ హు