ఉరేసుకొని ఓ రైతు ఆ త్మహత్య చేసుకున్న ఘటన వెల్దండ మం డలం కంటోన్పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథ నం మేరకు.. కంటోన్పల్లికి చెందిన కేశమ ని రైతు మల్లేశ్గౌడ్ (38) వ్యవసాయమే ఆధారంగా జీవ�
మితిమీరిన వేగం, భారీ శబ్దాలు వచ్చే విధంగా సైలెన్సర్లను ఏర్పాటు చేసిన కారు డ్రైవర్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి పదిన్నర సమయంలో జూబ్లీహిల్స్లో అత్యంత
ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించి న కాంగ్రెస్ నాయకులపై అధికారులకు కేసులు నమోదు చేస్తున్నా రు. శ్రీరామనవమి రోజున ఓ గుడికి వెళ్లిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రూ.లక్ష విరాళం ఇచ్చిన ఘటనలో కే�
కస్టం మిల్లింగ్ రైస్ తనిఖీల్లో భాగంగా మరో ఫార్ బాయిల్డ్ రైస్ మిల్లులో కోట్ల రూపాయల అక్రమాలు వెలుగు చూశాయి. నాగారం మండలం ఈటూరు వద్ద గల రఘురామ ఫార్బాయిల్డ్ రైస్మిల్లులో అధికారులు తనిఖీలు చేసి ధాన�
టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక దందాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక మాఫియా ఇక్కడి వాగుల నుంచి నిత్యం వందల టన్నుల్లో హద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నద�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.శుక్రవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో పటాన్చెరు పట్టణంలోని శాంతిన�
మద్యం మత్తులో కారు నడపడంతో పాటు ప్రమాదానికి కారణమైన యువకుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన మల�
పనిచేస్తున్న చోటే నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని రామోజీ ఫిలిం సిటీలో సోమవారం జరిగింది.
బంధువుల పెండ్లిలో పరిచయమైన ఓ అమ్మాయితో చాటింగ్ చేసి.. డబ్బులు, బంగారం ఇవ్వకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన చౌదరి సరిత-సోమయ్య దంపతుల కుమారుడు రుషికుమార్ (4) శనివారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. రుషికుమార్ మధ్యాహ్నం ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో�
గచ్చిబౌలి రాడిసన్ బ్లూ డ్రగ్స్ పార్టీ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వ్యాపార, సినీ ప్రముఖుల ప్రమేయం ఉండటంతో పోలీసులు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన డ్రగ్స్ ప�
రద్దీరోడ్డుపై రాంగ్రూట్లో రావడమే కాదు.. అడ్డుకున్న ట్రాఫిక్ హోంగార్డుపై అనుచిత వ్యాఖ్యలు చేసి.. దాడి చేసిన మహిళపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
నీటి సంపులో పడి ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన వరంగల్ 14వ డివిజన్ బాలాజీనగర్లో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బాలాజీనగర్కు చెందిన మరికల రమ, శ్రీనివాస్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.