రోడ్డు సేఫ్టీ అథారిటీ చైర్మన్, మాజీ డీజీపీ అంజనీకుమార్ పేరుతో నకిలీ ఇన్స్టా గ్రామ్ ఖాతాను గుర్తుతెలియని వ్యక్తులు తెరవడంతో దీనిపై సీసీఎస్ సైబర్క్రైమ్ ఠాణాలో కేసు నమోదు చేశారు.
నరదృష్టి పోగొట్టే పూజలు చేస్తామంటూ.. ఓ మహిళను నమ్మించి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. రోడ్ నం. 7లో ఉంటున్న ఓ మహిళ ఇంటికి శుక్రవారం ఇద్దరు మహిళలు వచ్చారు.
మండలంలోని పలు రేషన్ షాపుల్లో సివిల్ సప్లయ్ స్టేట్ టాస్క్ఫోర్స్, విజిలెన్స్ అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో కేశంనేనిపల్లి రేషన్ డీలర్ రాకేశ్పై 6ఏ కేసు నమ
వికారాబాద్ జిల్లా తాండూరులో శనివారం ఎక్సైజ్ పోలీసులు 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనేశ్వర్-ముంబయి వెళ్లే కోణార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో పోలీసులు తని�
సహజంగానే ఎన్నికల ముందు నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్కి అలవాటేనన్న విమర్శలున్నాయి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ను బద్నాం చేయడంతోప�
చాదర్ఘాట్ హిట్ అండ్ రన్ ఉదంతం మరువకముందే.. మరోసారి అక్కడి పోలీసుల నిర్లక్ష్యం బయటపడింది. ఆధార్ లేకుంటే.. కేసు నమోదు చేయమంటూ.. అదృశ్యమైన యువతి కుటుంబ సభ్యులను తిప్పి పంపించారు.
అల్లం వెల్లుల్లి లేకుండానే.. నకిలీ పేస్ట్ తయారు చేసి మార్కెట్లో తక్కువ ధరకు విక్రయిస్తున్న తయారీదారులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశామని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.
మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం రాత్రి చిగురు సౌందర్య అలియాస్ సంధ్య (27)ను హత్య చేసిన ఆమె భర్త గణేశ్, అత్త కమలమ్మను అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్స్టే
కేశంపేట(మే 16) : బాలికను మోసపూరితంగా వివాహం చేసుకున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన మైన
క్రైం న్యూస్ | జనగామ జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన కొవిడ్ వార్డులో కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు అందించడం లేదని.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన అడ్వకేట్ సాధిక్ అలీపై కేసు నమోదైంది.