బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ హెచ్చరించారు. గురువారం జోగిపేటలో మాట్లాడుతూ..ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకుడు, వట్పల్లి మా ర్కెట్ క�
చిట్టీల పేరుతో మోసగించి దాదాపు రూ.20 కోట్ల వరకు టోకరా వేసి, పరారైన వ్యక్తిపై సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...కుత్బుల్లాపూర్, చింతల్లోని శ్రీసాయి కాలనీకి చెందిన సీ�
ఘర్షణలో గాయపడిన వారిపై కేసులు నమోదు చేయడం సబబు కాదని, చట్టం అధికార పార్టీకి చుట్టమా అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు. బుధవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయ�
మండలంలోని షేక్పల్లికి చెందిన మొగులయ్య, నర్సమ్మ (40) దంపతులు. కొన్ని నెలల కిందట వీరి కూతురు అంజలికి కొత్తపేటకు చెందిన వ్యక్తి తో వివాహం జరిపించారు. అయితే అత్తగారి ఇంటి నుంచి ఈనెల 16వ తేదీన సాయం త్రం 5 గంటలకు వె
సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. 2017లో ఒక టీవీ షోలో పాల్గొన్న మహిళా డ్యాన్సర్తో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు పరిచయం ఏర్పడింది.
ఆస్తి కోసం బామ్మర్దిని కడతేర్చాడు బావ. బామ్మర్దిని అడ్డు తొలగించుకుంటే ఆస్తి మొత్తం తనకు దక్కుతుందని ప్రణాళిక రచించాడు. రూ.10 లక్షల సుపారీ ఇచ్చి మరో ఇద్దరితో కలిసి బామ్మర్దిని గొంతునులిమి హత్యచేయించి ఆత�
తాను బతికుండగానే చనిపోయినట్లు ధ్రువీకరించి తన పేరిట ఉన్న భూమిని మరొకరికి పట్టా మార్పిడి చేశారని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కోమితో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
డ్రగ్స్ మత్తుకు కేరాఫ్ అడ్రస్గా మారిన నగరంలోని పలు పబ్బులపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టీజీ న్యాబ్ అధికారులు కలిసి దాడులు జరిపారు. ఈ దాడుల్లో నలుగురు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఓ చేనేత కుటుంబంలో విషాదం నెలకొంది. దుబ్బాక పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీలో నివసిస్తున్న చేనేత కార్మికుడు తుమ్మ రాజలింగం-సత్యవతి దంపతుల కుమారుడు తుమ్మ నవీన్ శుక్రవా
ఓ ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటి సమీపంలో నివసించే బాలికకు మాయమాటలు ..అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఓ బస్తీలో నివాసముండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (55) తన
కరెంట్ తీగలతో అడవి జం తువును చంపి మాంసాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకొని కేసు నమోదు చేసి కల్వకుర్తి జైలుకు తరలించిన ఘటన మండలంలోని వంగూరోనిపల్లిలో గురువారం చోటుచేసుకున్నది.
యువహీరో రాజ్తరుణ్- లావణ్య వివాదం గత కొద్ది రోజులుగా హాట్టాపిక్గా మారింది. గత పదకొండేళ్లుగా రాజ్తరుణ్తో తాను సహజీవనం చేస్తున్నానని, తనను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని లావణ్య ఇటీవల నార�
తాళం వేసిన ఇండ్ల లో చోరీ చేసి.. ఆపై ఆధారాలు దొరక్కుండా కారం చల్లి వెళ్లిన ఘటన నందిపేట మండలం వెల్మల్ గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
మహబూబ్నగర్లోని బండమీదిపల్లి వద్ద ఉన్న వైన్స్షాపులో బీరు కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంలో శ్రీకాంత్యాదవ్ను హత్య చేసిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నారా? లేక కావాలనే పోలీసు లు అరెస్ట్ చేయడం లేదా అన్