బీజేపీ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు తనయుడు పోతుగంటి భరత్ప్రసాద్ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెం దిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది.
అవుట్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెంచాడు. అబ్దుల్లాప�
ఖమ్మం రూరల్ మండలం తాసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరోమారు తన ఔదార్యం చాటుకున్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతిని తన కారులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామ సమీప�
అతివేగంతో వెళ్తున్న కారు ముందుగా వెళ్తున్న బైకును ఢీ-కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఢీకొన�
Car accident | కారు అదపుతప్పి నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒక మహిళ మాత్రం మునుగుతున్న కారులోంచి రూఫ్టాపైకి వచ్చి ప్రాణాలు దక్కించుకుంది. ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం టెహ్రీ జిల్లా (Tehri district) �
కారులో మంటలు చెలరేగగా.. అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకున్నది. దేవునిపల్లి ఎస్సై రాజు తెల�
కామారెడ్డి మండలం (Kamareddy) క్యాసంపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమవడంతో అందులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు.
కరీంనగర్లోని రేకుర్తి-శాతవాహన యూనివర్సిటీ ప్రధాన రహదారిలో సోమవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. అంబేదర్ చౌరస్తా నుంచి శాతవాహన యూనివర్సిటీకి వెళ్లే మార్గంలో కొత్తవాడ వద్ద అదుపు తప్పి మిషన్ భగీరథ ప్రధ