సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఫ్లైఓవర్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కారు - ఆటో ట్రాలీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామ శివారులో గల నేషనల్ హైవేపై గురువారం చోటుచేసుకుంది.
కాటారం మండలంలోని గంగారం గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు ఇంటి ముందు కూర్చొని ఉన్న వారిని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రం�
భూపా లపల్లి-కాటారం 353(సీ) జాతీయ రహదారిపై గురువారం పుష్కరాల కు వెళ్తున్న ఆటో, కారు ఎదురెదురు గా ఢీకొనడంతో ఆటోలో ప్రయాణి స్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గా యాలయ్యాయి.
రంగారెడ్డిజిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తతో ఎంతోమంది కన్నవారికి దూరమవడంతోపాటు కట్టుకున్నవాళ్లకు కూడా కన్నీళ్లు మిగిలిస్తున్నారు. మరిక
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామం కన్నీరుమున్నీరైంది. కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొని గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణ
కుంట్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రీనాథ్రెడ్డి (24),
బీజేపీ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు పోతుగంటి రాములు తనయుడు పోతుగంటి భరత్ప్రసాద్ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెం దిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది.
అవుట్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెంచాడు. అబ్దుల్లాప�
ఖమ్మం రూరల్ మండలం తాసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్ మరోమారు తన ఔదార్యం చాటుకున్నారు. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతిని తన కారులో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామ సమీప�