అగ్ర హీరో రవితేజ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్రాజు (90) మంగళవారం రాత్రి హైదరాబాద్లోని రవితేజ నివాసంలో కన్నుమూశారు. రాజగోపాల్రాజుకి ముగ్గురు కుమారులు. వారిలో రవితేజ పెద్దవాడు. రెండో కు
కారు ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం...
Car accident | కారు (Car) నడుపుతూ డ్రైవర్ (Driver) నిద్రలోకి జారుకోవడంతో ఆ కారు అదుపుతప్పి కాలువ (Canal) లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన ఓ కారు సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఉన్న కట్ట మైసమ్మ (లింగం చెరువు) కట్టప్ప ఏర్పాటు చేసిన రైలింగ్ గ్రిల్ను ఢీకొట్టి చెరువులోకి దూసుకెళ్�
ఓ కారు (Car) అదుపుతప్పి కాలువ (Canal) లోకి దూసుకెళ్లింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు (Rescue operation) చేపట్టారు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు వ్యక్తులు మృతిచెందారు. బులంద్షెహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బుదౌన్లో జరిగిన పెళ్ల�
ఉట్నూర్ మండలంలోని బిర్సాయిపేట్ గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంట విజయలక్ష్మి(55), సహర్ష(14) మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..
సికింద్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఫ్లైఓవర్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కారు - ఆటో ట్రాలీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందింది. మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామ శివారులో గల నేషనల్ హైవేపై గురువారం చోటుచేసుకుంది.