Road accident | వనపర్తి (Wanaparthy)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును కంటెయినర్, డీసీఎం ఢీ కొనడంతో(DCM hits car )ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి.
Drunk and Drive | హైదరాబాద్ నగరంలోని జుబ్లీహిల్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకునేందుకు కుడివైపు నుంచి దూసుకెళ్లడంతో కారు పల్టీ కొట్టిన ఘటన బుధవారం రాత్రి జరిగింది.
పీకల దాకా మద్యం తాగి ఆ మత్తులో కారును అతి వేగంగా నడిపి ఓ పసిబాలుడి ప్రాణాన్ని బలిగొన్నాడో ప్రబుద్ధుడు. ఈ హృదయ విదారకర ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం మహ�
నగరంలోని బంజారాహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్పాత్పైకి దీసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తి మరణి�
పండుగ కు ఇంటికి వచ్చి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా రాయగిరి వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండలం గాంధీపురం శివారు వెంకటాపురం
Jagtial | ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతులను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.
అదృష్టమంటే ఆ కారులోని ప్రయాణికులదే. ఆ ప్రమాద దృశ్యం చూసినవారెవరైనా కారులోని వారంతా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరుగుతుందని భావిస్తారు. అయితే ఒంటిపై చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారు.
నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజేందర్నగర్కు చెందిన అహ్మద్ మాలిక్(32) మద్యం మత్�