పండుగ కు ఇంటికి వచ్చి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా రాయగిరి వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండలం గాంధీపురం శివారు వెంకటాపురం
Jagtial | ధర్మపురి పట్టణంలోని జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరు దంపతులను వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది.
అదృష్టమంటే ఆ కారులోని ప్రయాణికులదే. ఆ ప్రమాద దృశ్యం చూసినవారెవరైనా కారులోని వారంతా చనిపోవడమో, తీవ్రంగా గాయపడటమో జరుగుతుందని భావిస్తారు. అయితే ఒంటిపై చిన్న గాయం కూడా కాకుండా బయటపడ్డారు.
నాంపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు. పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజేందర్నగర్కు చెందిన అహ్మద్ మాలిక్(32) మద్యం మత్�
Road Accident | హైదరాబాద్లోని మాదాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు.
Car accident | విద్యుత్ స్తంభాన్ని ఢీకొని రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై(PV Expressway) కారు బోల్తా(Car accident) పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు గాయాలయ్యాయి.
అదుపుతప్పిన వేగంతో వచ్చిన ఓ కారు బంజారాహిల్స్లో బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్కు బయట ప్రహరీని, గ్రిల్స్ను ఢీకొట్టింది.బంజారాహిల్స్ రోడ్ నం. 6లో నివాసముంటున్న ఉత్సవ్ దీక్షిత్ (33) ప్లాస్టిక్ కం
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో( Mahabubabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు(Car), బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Two people died )చెందారు.
Road Accident | మెదక్ జిల్లాలోని శివంపేటలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు.