సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు శారీరక దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండోరోజూ 765 మంది అభ్యర్థులకు 633 మంది అభ్యర్థులు హాజరుకాగా, 132 మంది గైర్హాజరయ్యారు
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 8వ రోజు కొనసాగాయి. సీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో కొనసాగుతున్న పరీక్షలకు శుక్రవారం 1288 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 962 మంది హాజరయ్య
సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎనిమిది రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా దేహదారుఢ్య ప�
పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండ కాకతీయ యూనివర్శిటి మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి
పోలీస్ నియామకాల్లో కీలకమైన ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం హనుమకొండలోని కేయూ మైదానంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్
హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో బీజేపీ సహా అన్ని పార్టీలు నేరచరితులకు భారీగా టికెట్లు ఇచ్చాయి. మొత్తంగా 412 మంది ఎన్నికల బరిలో ఉంటే వారిలో 94 మంది(23 శాతం) నేర చరిత్ర కలిగి ఉన్నారు.
ఈవీఎంలు, బ్యాలెట్ పత్రాలపై ఉండే పార్టీ గుర్తులను తొలగించి వాటి స్థానంలో అభ్యర్థుల విద్యార్హతలు, వయసును ముద్రించేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగియడంతో మెయిన్స్కు కటాఫ్ మార్కుల మీదే చర్చ నడుస్తున్నది. మెయిన్స్కు ఎంతమందిని ఎంపికచేస్తారనే చర్చ సైతం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఒక్కో పోస్టుకు 50 చొప్పున అభ్యర�
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 172 మంది అభ్యర్థులను బీజేపీ గురువారం ఖరారు చేసింది. సీఎం యోగి ఆదిత్యనాథ్తోపాటు, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ఉన్నట్లు పార్టీ �
ఆపరేషన్ కమల్| అసోంలో ఆపరేషన్ కమల్కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్�