న్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా మరింత పెరగనున్నది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, వస్తువులు, మద్యం తదితర ఉచితాలను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని, ఈసీ ఆదేశాల మేరకు వాటిని అరికట్టాలని పన్�
ADR | అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేరచరిత్రను ప్రచురించడంలో విఫలమైన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోరింది.
రాహుల్గాంధీ చేసిన ఏ వ్యాఖ్యలకు అనర్హత వేటు పడింది? కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఏవేవి? లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులెందరు? గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన సీట్లు, ఓటింగ్ శాతం ఎంత? ఈ మధ్య
భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో చేరునున్న అభ్యర్థులు ప్రజా సమస్యల పట్ల సున్నితత్వంతో వ్యవహరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు సూచించారు.
మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కోసం లబ్ధిదారుల ఎంపికను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. గ
కానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పరీక్షలు పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం కొనసాగాయి. ఈవెంట్స్లో 1,347 మంది అభ్యర్థులకుగాను 1,182 మంది హజరుకాగా 165 మంది గైర్హాజరయ్యారు
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 14వ రోజు కొనసాగాయి. శుక్రవారం 1204 మంది హాజరుకావాల్సి ఉండగా 928మంది హాజరయ్యారు. 540మంది అర్హత సాధించారు. 387మంది డిస్క్వాలిఫై అయ్యా రు. 154 మంది �
సిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు శారీరక దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండోరోజూ 765 మంది అభ్యర్థులకు 633 మంది అభ్యర్థులు హాజరుకాగా, 132 మంది గైర్హాజరయ్యారు
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 8వ రోజు కొనసాగాయి. సీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో కొనసాగుతున్న పరీక్షలకు శుక్రవారం 1288 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 962 మంది హాజరయ్య
సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎనిమిది రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా దేహదారుఢ్య ప�
పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండ కాకతీయ యూనివర్శిటి మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి