Loksabha Elections 2024 : అమేథి, రాయ్బరేలి స్ధానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధులపై సస్పెన్స్ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కొలిక్కితెచ్చేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాం�
BJP | లోక్సభ ఎన్నికలకు (Lok Sabha elections) భారతీయ జనతా పార్టీ (BJP) మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాలకు అభ్యర్థులను (candidates) ప్రకటించింది.
AAP | పంజాబ్ (Punjab)లో నాలుగు లోక్సభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) అభ్యర్థులను (candidates) ప్రకటించింది. నలుగురు సభ్యుల జాబితాను మంగళవారం రిలీజ్ చేసింది.
AAP Support in UP | ఉత్తరప్రదేశ్లో ‘ఇండియా’ బ్లాక్ అభ్యర్థులకు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నిరంకుశ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ఈ లోక్సభ
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్కు చెందిన మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంత్నాగ్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నా�
TN BJP, DMK candidates hugs on Holi | తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు హోలీ సందర్భంగా విభేదాలు మరిచారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం వరించాలంటూ అభినందించుకున్నారు. ఇది చూసి అక్కడున్న
TDP | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ(TDP) మూడో జాబితాను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం 11 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Lok Sabha Polls | సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
ADR Report | రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల వి�
Minister Roja | ఏపీలో టీడీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే చంద్రబాబు జనసేన, బీజపీ తదితర పార్టీలతో జత కడుతున్నారని ఏపీ(Andhra Pradesh) మంత్రి రోజా (Minister Roja ) ఆరోపించారు.