Mehbooba Mufti | జమ్ముకశ్మీర్కు చెందిన మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంత్నాగ్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నా�
TN BJP, DMK candidates hugs on Holi | తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష బీజేపీ అభ్యర్థులు హోలీ సందర్భంగా విభేదాలు మరిచారు. ఒకరినొకరు హగ్ చేసుకున్నారు. ఎన్నికల్లో అదృష్టం వరించాలంటూ అభినందించుకున్నారు. ఇది చూసి అక్కడున్న
TDP | ఆంధ్రప్రదేశ్లో టీడీపీ(TDP) మూడో జాబితాను విడుదల చేసింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుక్రవారం 11 శాసనసభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Lok Sabha Polls | సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.
కేంద్రంలో మరోసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ (BJP) ముందుకు సాగుతున్నది. సుదీర్ఘ కసరత్తుల అనంతరం 195 మందితో తొలి జాబితాను ప్రకటించింది. అందులో ప్రధాని మోదీ మంత్రివర్గంలోని 34 మందికి మరోసారి అవకాశం కల్పించిన విష
ADR Report | రాజ్యసభకు అభ్యర్థుల్లో 36శాతం మందిపై క్రిమినల్ కేసులో నమోదయ్యాయి. ఈ విషయం ఓ నివేదిక వెల్లడించింది. 15 రాష్ట్రాలకు చెందిన 58 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించిన అనంతరం.. అభ్యర్థుల ఆగస్టు ఆస్తుల వి�
Minister Roja | ఏపీలో టీడీపీకి అభ్యర్థులు లేకపోవడం వల్లే చంద్రబాబు జనసేన, బీజపీ తదితర పార్టీలతో జత కడుతున్నారని ఏపీ(Andhra Pradesh) మంత్రి రోజా (Minister Roja ) ఆరోపించారు.
గెలుపు..ఓటమి..! పోటీ అన్నాక ఇందులో ఏదో ఒకటి పొందాల్సిందే. అది గెలుపులో కావొచ్చు.. ఓటమీ కావొచ్చు. ఇది తప్పనిసరిగా ఎదుర్కోవాల్సిన ఫలితం. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల సమరం నడుస్తున్నది.
Congress Leaders Expelled | సొంత పార్టీ అభ్యర్థులపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 39 మంది నేతలను కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. (Congress Leaders Expelled) వారి ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు రద్దు చేసింది.
Collector Hemanth | త్వరలో జరుగబోయే శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు(Collector Hemanth) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన �
ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రధానమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఉమ్మడి జిల్లాలో ఈ నెల 15న శుక్రవారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
న్నికల్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చులపై నిఘా మరింత పెరగనున్నది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, వస్తువులు, మద్యం తదితర ఉచితాలను విచ్చలవిడిగా పంపిణీ చేస్తున్నారని, ఈసీ ఆదేశాల మేరకు వాటిని అరికట్టాలని పన్�