ఆల్విన్ కాలనీ శంషీగూడ పరిధిలో అంబీర్ చెరువు ప్రధాన తూమును ఓ బడా నిర్మాణ సంస్థ యథేచ్ఛగా కబ్జా చేసి.. ధ్వంసం చేస్తున్నది. అభివృద్ధి పేరుతో బడా భవనాల నిర్మాణానికి అడ్డుగా ఈ కాలువ వస్తుండటంతో తనకున్న ఆర్థి�
జిల్లాలోని ఆమనగల్లు, తలకొండపల్లి, మా డ్గుల, కడ్తాల్ మండలాల్లోని సుమారు 40 వేల ఎకరాలకు శాశ్వతంగా సాగునీరు అందిం చాల నే సదుద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కల్వకుర్తి ఎత్తపోతల పథకంపై ప్రభుత్�
ఎస్సారెస్పీ కాల్వ కట్టలు మాయమవుతున్నాయి. కొందరు ఏకంగా కట్టను తొలగించి, తమ భూమిలో కలుపుకొని పంటలు సాగు చేస్తుండగా, మరికొందరు మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అడిగే వారు లేకపోవడంతో రాత్రనకా, పగలనక
అసంపూర్తిగా వదిలేసిన నాలా నిర్మాణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. శనివారం తండ్రితో కలిసి బైక్పై పాఠశాలకు వెళ్తున్న ఎనిమిదేండ్ల చిన్నారి కృష్ణానగర్ బీ బ్లాక్లో ఓ టిఫిన్ సెంటర్ ఎదురు�
ఎల్ఎం6 కెనాల్ పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హామీఇచ్చి ఏడాది గడుస్తున్నా.. ఇప్పటి వరకు తట్టెడు మట్టి కూడా తీయించలేదని పెద్దలింగాపూర్ రైతులు మండిపడ్డారు.
కన్న తండ్రే కాలయముడిగా మారాడు. ఎన్నికల్లో పోటీకి ముగ్గురు సంతానం నిబంధన అడ్డంకిగా మారిందన్న భావనతో దారుణానికి ఒడిగట్టాడు. ఒక బిడ్డను అడ్డు తొలగిస్తే పోటీ చేయవచ్చునని భావించి ఉన్మాదిగా మారాడు. అభం శుభం త
ఇసుక లోడ్తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బ్రేక్ ఫెయిల్ కావడంతో కెనాల్లో బోల్తా పడింది. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలోని మానేరువాగు నుంచి ఇసుక లోడ్తో కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ అచ్చంపల
Teacher Couple Die | దట్టమైన పొగమంచు కారణంగా కాలువలో కారు పడింది. అందులో ప్రయాణించిన ఉపాధ్యాయులైన దంపతులు మరణించారు. టీచర్ అయిన మహిళ ఎన్నికల విధుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Girl Thrown Into Canal By Father | మద్యం మత్తులో ఉన్న తండ్రి కూతురి చేతులు కట్టి కాలువలోకి తోశాడు. దీనిని వీడియో తీశాడు. ఆమె మరణించినట్లు భావించిన పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. రెండు నెలల తర్వాత ఆ బాలిక తిరిగి వచ్చింది. తండ�
Army Soldier Dies | సైనిక విన్యాసాల్లో భాగంగా ఆర్మీ ట్యాంకు కాలువలో చిక్కుకుని మునిగిపోయింది. అందులో ఉన్న ఇద్దరు సైనికుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరో సైనికుడు మరణించాడు. విపత్తు ప్రతిస్పందన దళం సహాయంతో సైనికుడి మ�
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలో 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పొలాలన్నీ నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా ప�
దుస్తులు ఉతకడానికి వెళ్లిన గురుకులం విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తు భీమా కాలువలో పడి మరణించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ అంజుమ్ కథనం మేరకు.. కొత్తకోట మండ