మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామ శివారులోని కడెం ప్రధాన కాల్వ-42డీకి సమీపంలో 42 మత్తడికి వారం క్రితం గండి పడగా, సమీపంలోని పొలాలన్నీ నీట మునిగాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా ప�
దుస్తులు ఉతకడానికి వెళ్లిన గురుకులం విద్యార్థుల్లో ఒకరు ప్రమాదవశాత్తు భీమా కాలువలో పడి మరణించాడు. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ అంజుమ్ కథనం మేరకు.. కొత్తకోట మండ
నాగరకర్నూల్ జిల్లాలోని వెల్దండ సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (Kalwakurthy Lift irrigation) డీ82 ప్రధాన కాలువకు గండి పడింది. వరత ప్రవాహం పెరగడంతో కాలువ తెగిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో పొలాలు నీటమునిగాయి. కాగా, గత నెల 27న ఈ �
Haryana Model: శీతల్ చౌదరి మర్డర్ కేసులో ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్టు చేశారు. కెనాల్లో ఆమె మృతదేహం సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది. హత్య చేయడానికి ముందు ఆమెను తీవ్రంగా కొట్టినట్
మగుండం నగర పాలక సంస్థ 44వ డివిజన్ పరిధి రమేష్ నగర్ సమీపంలో కాలువ ఆక్రమణకు గురవుతుంది. ఈ విషయమై ఆ డివిజన్ ప్రజలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీకి ఫిర్యాదు చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని ఉదయ్నగర్ నుంచి తాజ్ బంజారా చెరువు వైపు వెళ్లే వరదనీటి నాలాను ఆనుకుని నిర్మాణాలు వివాదాన్ని రాజేశాయి. షేక్పేట మండల పరిధిలోని సర్వే నంబర్ 403లో ప్రభుత్వ రికార్డుల్లో జీ-న�
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇష్టారాజ్యంగా నిర్మాణాలు సాగుతున్నాయి. రాంచెరువు మత్తడి కాలువ పక్కన భవనాలు కట్టుకున్న యజమానులు.. ఏకంగా ఆ కాలువపైనే స్లాబులు నిర్మించుకొని తమ ఇళ్లకు వెళ్లేలా ద
Man Dumps Woman Body In Canal | పాత పరిచయం ఉన్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. ఆమె మృతదేహానికి రాయి కట్టి కాలువలో పడేశాడు. ఐదు రోజుల తర్వాత ఉబ్బిన మహిళ మృతదేహం కాలువలో తేలింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చ�
SUV Plunges Into Canal | రీల్ కోసం చేసిన స్టంట్ బెడిసికొట్టింది. దీంతో ఒక వాహనం అదుపుతప్పింది. కాలువలోకి దూసుకెళ్లింది. అందులో ఉన్న ఇద్దరు యువకులు మరణించారు. మరో యువకుడు ఆ కాలువలో గల్లంతయ్యాడు. ఈ వీడియో క్లిప్ సోషల్
హర్యానాలోని (Haryana) ఫతేహాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెండ్లి వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా ఓ జీపు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో 9 మంది మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు.
Telangana | రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలితీవ్రత నానాటికి పెరుగుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా యాదాద్రి, భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని కాల్వపల్లి వాగులో కారు ప్రమాదా�
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న మేజర్ల ద్వారా సాగునీరు చివరి భూములకు చేరక రైతులు ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుణుడు కరుణించడంతో మేజర్ల కింద చివరి భూములకు నీరు చేరింది.