ఓ గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. తన శిష్యులను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని కఠినంగా చెప్పేవాడు. తను ఎప్పుడు కనబడినా నమస్కారం చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా నమస్కరించే వారు శిష్యులు.
ఒడిశాలోని (Odisha) సంబాల్పూర్ (Sambalpur) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుకకు (Wedding function) వెళ్లి తిరిగొస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు.
వివాహ శుభ కార్యక్రమానికి వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు నల్లగొండ జిల్లాలో ఈతకు వెళ్లి కాల్వలో గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
గోళ్లపాడు కాలువను చూసిన, తెలిసిన వారు.. ఆ పేరు వింటేనే ఒకప్పుడు ఏవగించుకునేవారు. వారే ఇప్పుడు.. ‘వాహ్.. అద్భుతం’ అంటున్నారు. దశాబ్దాలపాటు త్రీ టౌన్ ప్రజలకు నరకం చూపించిన ఆ కాలువను మురికి కూపంగా మార్చిన పా�
ఆ ఐదు గ్రామాల ప్రయత్నం ఫలించింది. సాగు నీటి సంకల్పం సిద్ధించింది. తలాపునే సాగు నీరు పారుతున్నా చుక్కనీటిని వాడుకోని దుస్థితిలో మగ్గిన ఆ రైతుల చిరకాల స్వప్నం మంత్రి ఈశ్వర్ చొరవతో నెరవేరింది.
క్రిస్మస్ రోజున రాత్రి వేళ డబ్బుల విషయంపై భార్యాభర్తల మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో తన పిల్లల్ని నదిలో పడేస్తానని భార్య రీనా బెదిరించింది. మరునాడు కొడుకు అభిని తన వెంట తీసుకొని వెళ్లింది.
ఒకప్పుడు చుక్క నీరు లేక తుమ్మ మొద్దులు, పచ్చి నేల కనిపించని ఎస్సారెస్పీ వరద కాలువ ప్రస్తుతం మూడు కాలాలు మినీ జలాశయంలా మారి యాసంగిలో సైతం రైతుకు రంది లేకుండా చేసింది.
కరువునేలకు గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంతో చేపడుతున్న నృసింహసాగర్ (బస్వాపూర్) దిగువ ప్రధాన కాల్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 49.900 కిలోమీటర్ల వరకు ప్రవహించే ప్రధాన దిగువ కాల్వ తవ్వకం, కట్టడా�
ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని చివరి ఎకరం వరకు ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీ సుకున్నది. ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు