ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధి నుంచి వివిధ మండలాలకు సాగు నీరు అందించేందుకు వరద కాల్వను నిర్మించారు. ఈ కాల్వ ద్వారా పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, తిప్పర్తి, మాడుగులపల్లి, వేములపల్లి మండలా�
నాగార్జునసాగర్కు వరద పోటెత్తుండడంతో శుక్రవారం ఎడమ కాల్వకు నీటి విడుదల చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కానీ, నీటి ప్రవాహాన్ని తట్టుకుని కింది వరకూ పంపాల్సిన కాల్వలు అందుకు తగట్టు ఉన్నాయా అంటే..
MPDO Dead body | ఈనెల 15న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో (MPDO)వెంకట రమణారావు(Ramanarao) మృతదేహం తొమ్మిదిరోజుల తరువాత లభ్యం కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆదివారం సాయంత్రం నుంచి అధికారులు వరద కాలువకు నీళ్లు వదులుతున్నారు. 0.1 టీఎంసీ నీటిని వదులుతున్నట్లు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాంసాగర్ కాలువ (Nizam Sagar Canal) తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి న
Viral Video | ఓ పులి అమాంతం గాల్లోకి ఎగిరింది. ఓ కాలువను దాటేందుకు 20 అడుగుల దూరం దూకింది. ఆ పులి తీసుకున్న పొజిషన్.. గాల్లోకి అలా ఎగిరి అవతలి ఒడ్డుకు దూకిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పాలెం వాగు ప్రాజెక్టు నుంచి సా గునీరు సరఫరా చేయాలని రైతులు రోడ్డెక్కారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని చిరుతపల్లి ప్రధాన రహదారిపై బర్లగూ డెం సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఆదివాసీ నవ ని�
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలోని కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణి్స్తున్న ఐదుగురు మరణించారు.
Bihar cops dumps body into canal | రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి పట్ల పోలీసులు అమానవీయంగా ప్రవర్తించారు. ముగ్గురు పోలీసులు కలిసి వ్యక్తి మృతదేహాన్ని కాలువలో పడేశారు. (Bihar cops dumps body into canal) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల�
Tragedy | స్నేహితుల దినోత్సవం రోజున ఏపీలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన స్నేహితులు ప్రయాణిస్తున్న కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
Woman Kills Husband | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి చంపేసింది (Woman Kills Husband). ఆపై బాడీని ఐదు ముక్కలు చేసి కాలువ (canal)లో పడేసింది.
Jammu and Kashmir | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాంబా (Samba) జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున బస్సు అదుపుతప్పి కాలువ (canal)లో పడిపోయింది.
ఓ గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. తన శిష్యులను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని కఠినంగా చెప్పేవాడు. తను ఎప్పుడు కనబడినా నమస్కారం చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా నమస్కరించే వారు శిష్యులు.
ఒడిశాలోని (Odisha) సంబాల్పూర్ (Sambalpur) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెండ్లి వేడుకకు (Wedding function) వెళ్లి తిరిగొస్తుండగా.. ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు మృతిచెందారు.