నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న మేజర్ల ద్వారా సాగునీరు చివరి భూములకు చేరక రైతులు ఇంతకాలం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరుణుడు కరుణించడంతో మేజర్ల కింద చివరి భూములకు నీరు చేరింది.
నల్లగొండ జిల్లా వేములపల్లి సమీపంలో శుక్రవారం భర్త, తమ్ముడు, కూతురుతో కలిసి కారులో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ మహిళ నాగార్జునసాగర్ ఎడమ కాల్వను చూసి ఆగింది.
RTC bus | ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపుతప్పి రోడ్డున పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwala) జిల్లా మానవపాడు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధి నుంచి వివిధ మండలాలకు సాగు నీరు అందించేందుకు వరద కాల్వను నిర్మించారు. ఈ కాల్వ ద్వారా పెద్దవూర, అనుముల, నిడమనూరు, త్రిపురారం, తిప్పర్తి, మాడుగులపల్లి, వేములపల్లి మండలా�
నాగార్జునసాగర్కు వరద పోటెత్తుండడంతో శుక్రవారం ఎడమ కాల్వకు నీటి విడుదల చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కానీ, నీటి ప్రవాహాన్ని తట్టుకుని కింది వరకూ పంపాల్సిన కాల్వలు అందుకు తగట్టు ఉన్నాయా అంటే..
MPDO Dead body | ఈనెల 15న అదృశ్యమైన నరసాపురం ఎంపీడీవో (MPDO)వెంకట రమణారావు(Ramanarao) మృతదేహం తొమ్మిదిరోజుల తరువాత లభ్యం కావడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రైతుల ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఆదివారం సాయంత్రం నుంచి అధికారులు వరద కాలువకు నీళ్లు వదులుతున్నారు. 0.1 టీఎంసీ నీటిని వదులుతున్నట్లు చెబుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాంసాగర్ కాలువ (Nizam Sagar Canal) తెగిపోయింది. సోమవారం తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి న
Viral Video | ఓ పులి అమాంతం గాల్లోకి ఎగిరింది. ఓ కాలువను దాటేందుకు 20 అడుగుల దూరం దూకింది. ఆ పులి తీసుకున్న పొజిషన్.. గాల్లోకి అలా ఎగిరి అవతలి ఒడ్డుకు దూకిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
పాలెం వాగు ప్రాజెక్టు నుంచి సా గునీరు సరఫరా చేయాలని రైతులు రోడ్డెక్కారు. ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండల పరిధిలోని చిరుతపల్లి ప్రధాన రహదారిపై బర్లగూ డెం సర్పంచ్ కొర్స నర్సింహమూర్తి, ఆదివాసీ నవ ని�
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలోని కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణి్స్తున్న ఐదుగురు మరణించారు.