మానవపాడు: కాల్వలకు గండ్లు పెట్టి అక్రమంగా నీటి చౌర్యానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీయస్ డీఇ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో ఉన్న ఆర్డియస్ కాలువ 112.
వాగు దాటి వ్యాక్సిన్ వేశారు నిర్మల్ జిల్లా పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది. మారుమూల గిరిజన గ్రామమైన యాపల్గూడలో ఆదివారం కరోనా వ్యాక్సినేషన్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఆ గ్రామానికి వెళ్లాలంటే మధ�
మినీ రిజర్వాయర్లను తలపిస్తున్న చెక్డ్యామ్లు.. కరువు జిల్లాలో పెరిగిన ఆయకట్టు మహబూబ్నగర్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మండు వేసవిలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వాగులు, వంకలు జీవనదుల్లా పారుత
కారు | జిల్లాలోని నకిరేకల్ బైపాస్లో ఘోర ప్రమాదం జరిగింది. టైరు పేలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది. దీంతో ఓ వ్యక్తి మరణించగా, నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు�