Samsung Galaxy M55s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ (Samsung) త్వరలో తన శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ (Samsung Galaxy M55s) ఫోన్ను ఈ నెల 23న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Honor 200 Lite 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ 200 లైట్ 5జీ (Honor Lite 5G) ఫోన్ ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
దేశీయ వజ్రాల తయారీ రంగం కుదేలైంది. గడిచిన మూడేండ్లుగా ఎగుమతులు-దిగుమతులు భారీగా పడిపోవడంతో తీవ్ర సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నది. దీంతో కర్మాగారాలు మూతపడుతున్నాయి. ఈ పరిస్థితులు డైమండ్ ఇండస్ట్రీలో రుణ ఎ
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో భాగంగా వాత్సల్య పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రారంభించారు. దీంతో పెన్షన్ అకౌంట్లో మదుపు చేయడం ద్వారా తమ పిల్లల భవిష్యత్తు కోస�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.95 లక్షల కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ వసూలయ్యాయి. అలాగే రూ.2.05 లక్షల కోట్లు రిఫండ్ రూపంలో చెల్లింపులు జరిపింది. క్రితం ఏడాది ఇదే సమయంలో చెల్లించిన దాంతో పోలిస్తే 56.49 �
ఆహార ద్రవ్యోల్బణం దెబ్బకు రుణాలపై వడ్డీరేట్లు ఇప్పట్లో తగ్గకపోవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అంచనా వేశారు. ఆర్బీఐ రాబోయే అక్టోబర్, డిసెంబర్ నెలల్లో చేపట్టే విధ
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)... ఎన్పీఏ ఖాతాదారులకు శుభవార్తను అందించింది. తమ బకాయిలను వన్టైం సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ‘సంఝౌతా కార్నివాల్(రుణ విముక్తి) ప్రత్యేక అవకాశా�
ప్రముఖ ద్విచక్ర ఈవీల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకి రావడానికి ప్రణాళికను వేగవంతం చేసినట్లు ప్యూర్ ఈవీ సీఈవో రోహి�
స్టాక్ మార్కెట్ల జైత్రయాత్రకు బ్రేక్పడింది. గత కొన్ని రోజులుగా రికార్డుల మీద రికార్డులు సృష్టించిన సూచీలు జారుకున్నాయి. ప్రారంభంలో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీలు చివర్లో ఐటీ షేర్లలో ప్రా�
అందరూ అనుకున్నట్లే అగ్రరాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్నది. పడిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి, నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికి ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను అర శాతం �
అరబిందో ఫార్మా మరో ఔషధ సంస్థను కొనుగోలు చేసింది. ఇప్పటికే జీఎల్ఎస్ ఫార్మా లిమిటెడ్లో 51 శాతం వాటాను కొనుగోలు చేసిన సంస్థ..తాజాగా మరో 49 శాతం వాటాను చేజిక్కించుకున్నది.
దేశీయ ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. గత నెలలో ఏకంగా 9.3 శాతం క్షీణించాయి. గడిచిన 13 నెలల్లో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఆగస్టులో ఆయా దేశాలకు భారత్ నుంచి జరిగిన ఎగుమతుల విలువ 34.71 బిలియన్ డాలర్లకే పరిమితమ