వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు గత నెల అక్టోబర్లో పెద్ద ఎత్తున నమోదయ్యాయి. ఏకంగా రూ.1.87 లక్షల కోట్లకుపైగా వచ్చాయి. జీఎస్టీ మొదలైన దగ్గర్నుంచి ఇంతలా కలెక్షన్స్ ఉండటం ఇది రెండోసారే కావడం గమనార్హం.
UPI Payments | గత నెలలో 1658 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే, వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.
Air India - Air Bus |ప్రముఖ సుదూరపు రూట్ల (ఆల్ట్రా లాంగౌల్ రూట్లు)లో ఎయిర్ బసు ఏ350 విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా శుక్రవారం తెలిపింది.
NPCI - MCX | నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) గా రాజీనామా చేసిన ప్రవీణా రాయ్.. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) ఎండీ కం సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
Stocks | సంవత్ 2080 చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు గురువారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ నెగెటివ్ గా ముగిశాయి.
బంగారం ధరలు దేశీయంగా మరో ఆల్టైమ్ హైని నెలకొల్పాయి. బుధవారం 99.9 స్వచ్ఛత (24 క్యారెట్) కలిగిన గోల్డ్ రేటు 10 గ్రాములు న్యూఢిల్లీలో తొలిసారి రూ.82,000 మార్కుకు ఎగువన నమోదైంది. మంగళవారం ముగింపుతో పోల్చితే ఒక్కరోజ�