శక్తి పంప్స్(ఇండియా) లిమిటెడ్(ఎస్పీఐఎల్) అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగా సంస్థ రూ.101.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో
రాష్ట్రం నుంచి బ్యాంకాక్ వెళ్లేవారి ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి థాయ్ ఎయిర్ఏషియా మరో విమాన సర్వీసును సోమవారం ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి నేరుగ�
Tata Tigor.ev | ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కారు టాటా టియాగో.ఈవీ కీలక మైలురాయిని దాటేసింది. భారత్ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి 50 వేల కార్లు విక్రయించిన మైలురాయిని చేరుకు
Stocks | గతవారం నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇంట్రా డే ట్రేడింగ్ లో బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఒక శాతానికి పైగా పుంజుకున్నాయి.
Hyundai Venue | ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన కంపాక్ట్ ఎస్యూవీ కారు వెన్యూ పై భారీగా రూ.80 వేల వరకూ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది.
Ratan Tata- Cyrus Mistry | 2016 అక్టోబర్లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించే విషయంలో మిస్త్రీ కంటే రతన్ టాటా ఎక్కువ బాధ పడ్డారని థామస్ మాథ్యూ తన ‘రతన్ టాటా ఏ లైఫ్’ పుస్తకంలో పేర్కొన్నారు.
Swiggy IPO | ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘స్విగ్గీ (Swiggy)’ సైతం ఐపీఓకు సిద్ధమైంది. ఈ ఐపీఓ ద్వారా రూ.11,300 కోట్ల నిధులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. నవంబర్ మొదటి వారంలో ఐపీఓ ప్రారంభం అవుతుందని తెలుస్తోంద�
Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలో టాప్-10లో తొమ్మిది సంస్థలు రూ.2,09,952.26 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి.
Hoax Bomb Threats | ప్రయాణికులకు ఇబ్బందులు కలిగే బూటకపు బెదిరింపులు, ఫేక్ న్యూస్ వ్యాపించకుండా తగు చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికలను కేంద్రం ఆదేశించింది.
JioBharat Diwali Dhamaka | రిలయన్స్ అనుబంధ జియో.. దీపావళి సందర్భంగా తన ఫీచర్ ఫోన్లపై ధరలు తగ్గించింది. ‘జియో భారత్ దీపావళి దమాకా’ పేరుతో 4జీ కనెక్టివిటీ ‘జియో భారత్ 4జీ’ ఫోన్ రూ.999 నుంచి రూ.699లకే అందజేస్తుంది.
Poco C75 | షియోమీ అనుబంధ సంస్థ పోకో తన పోకో సీ75 ఫోన్ను గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. గత ఆగస్టులో ఆవిష్కరించిన రెడ్మీ 14 సీ ఫోన్ను రీబ్రాండ్ చేసి పోకో సీ75 ఫోన్ ఆవిష్కరించారని తెలుస్తున్నది.