Honda Cars | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి అమేజ్ ఎలైట్, సిటీ ఎలిగెంట్ మోడల్ కార్లు ఆవిష్కరించింది.
SBI Dinesh Kharra | ఎస్బీఐ చైర్మన్ గా దినేశ్ ఖర్రా పదవీ కాలాన్ని 2024 ఆగస్టు వరకూ పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
ICICI Bank Festive bonanza | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్.. వివిధ బ్రాండ్ల కొనుగోళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. గరిష్టంగా రూ.26 వేల వరకూ రాయితీ అందిస్తున్నది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో కొలువుల కోత తప్పదనే ఆందోళన వ్యక్తమవుతుండగా, ఉద్యోగాలను న్యూ టెక్నాలజీ రీప్లేస్ చేయదని, ఇది వృత్తుల్లో, వివిధ రంగాల్లో విభిన్న పార్స్వాలను ఆవిష్కరిస్తుంద�
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival sale) ఈనెల 8 నుంచి షురూ కానుండగా పలు స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణ ఉత్పత్తులపై ఆకర్షణయ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.
Vivo V29 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. సుదీర్ఘ విరామం తర్వాత భారత్ మార్కెట్లో తన వివో వీ29, వివో వీ29 ప్రో ఫోన్లు ఆవిష్కరించింది. ఈ ఫోన్ రూ.32,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. నెల రోజుల్లో తులం బంగారం ధర రూ.3000 తగ్గుముఖం పట్టింది.
Google Laid Off | మెటర్నిటీ సెలవులో ఉన్న సమయంలో తనను గూగుల్ యాజమాన్యం తొలగించిందంటూ ఓ అమెరికా మహిళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ నెటిజన్ల హృదయాలను కదిలించింది.
Kia Carens X-Line | దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన ఎంపీవీ మోడల్ కరెన్స్ ఎక్స్ లైన్ ఎడిషన్ ఆవిష్కరించింది. ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది.
Hyundai | ఇక నుంచి అన్ని కార్లలోనూ సేఫ్టీ కోసం తప్పనిసరిగా 6-ఎయిర్ బ్యాగ్స్ ఏర్పాటు చేస్తామని దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా వెల్లడించింది.
Maruti Suzuki | గత నెల కార్ల విక్రయాల్లో మరోమారు రికార్డు నెలకొల్పినా.. 2022 సెప్టెంబర్ నెలతో పోలిస్తే గత నెలలో ఒక శాతం కార్ల ఉత్పత్తి తగ్గిందని మారుతి సుజుకి వెల్లడించింది.
Satya Nadella | ఇంటర్నెట్ పై గుత్తాధిపత్యం కోసం గూగుల్ వందల కోట్ల డాలర్లు చెల్లించి, ఇతర సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నదని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఆరోపించారు.