Realme 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘రియల్మీ 5జీ’ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు అందిస్తున్నది. ఈ నెల 17 వరకూ ఈ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయి.
Maruti-Hyundai on Diesel Cars | కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం నిబంధనలు కఠినతరం చేయడంతో డీజిల్ కార్ల ధరలు పెరిగాయి. ఫలితంగా వాటి కొనుగోళ్లు 53.2 శాతం నుంచి 18.2 శాతానికి పడిపోయాయని మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా పేర్క
Nitin Gadkari | కాలుష్య నియంత్రణకు డీజిల్ వినియోగ వాహనాలపై మరో 10 శాతం జీఎస్టీ పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాస్తానని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్ధలు కొట్టారు.
Gold Rate | అమెరికా ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడుతాయన్న అంచనాల మధ్య అంతర్జాతీయంగా, జాతీయంగా బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. అయినా 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.60 వేల �
Pay by Car | కారులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టం డిస్ ప్లే సాయంతో డెబిట్ కార్డు.. స్మార్ట్ ఫోన్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండా పెట్రోల్ బిల్లు పే చేయొచ్చు. అమెజాన్, మాస్టర్ కార్డు సపోర్టెడ్ టోన్ ట్యాగ్ ఈ సిస్టం డెవలప్ చ�
Byju’s | ప్రముఖ ఎడ్ టెక్ స్టార్టప్ బైజూస్ తన టర్మ్ లోన్ బీ 120 కోట్ల డాలర్ల రుణం పూర్తిగా చెల్లించేందుకు కీలక విభాగాలు ఎపిక్, గ్రేట్ లెర్నింగ్ విభాగాల విక్రయానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
BMW 6 Series Gran Turismo M Sport | ప్రముఖ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి 6-సిరీస్ గ్రాన్ టురిస్మో ఎం స్పోర్ట్ సిగ్నేచర్ కారును ఆవిష్కరించింది.
Nokia G42 5G | ఫిన్లాండ్ టెక్ కంపెనీ నోకియా.. దేశీయ మార్కెట్లోకి ఏఐ బేస్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్గల బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ నోకియా జీ42 5జీ ఫోన్ ఆవిష్కరించింది. ఈ నెల 15 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
ITI Laptop- Mini PC | అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు పోటీగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్.. స్మాష్ బ్రాండ్ కింద గ్లోబల్ ప్రమాణాలతో లాప్ టాప్, మినీ పర్సనల్ కంప్యూటర్ ఆవిష్కరించింది.
SpiceJet-Ajay Singh | స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 22 లోగా క్రెడిట్ సూయిజ్ సంస్థకు మిలియన్ డాలర్ల డీపాల్ట్ రుసుముతోపాటు ఐదు లక్షల డాలర్లు చెల్లించాలని, లేదంటే తీహార్ జైల�
Gold Bonds | బులియన్ మార్కెట్లో కంటే తక్కువ ధరకే బంగారం అందుబాటులో ఉంది. ఈ నెల 15 వరకూ అవకాశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెండో దశ సావరిన్ బాండ్ల జారీ ప్రక్రియ సోమవారం ప్రారంభించింది.