Pure EV ePluto 7G Max | ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ.. భారత్ మార్కెట్లోకి సరికొత్తగా ఈప్యూటో 7జీ మ్యాక్స్ స్కూటర్ ఆవిష్కరించింది. దీని ధర రూ.1.15 లక్షలుగా నిర్ణయించారు.
Oppo A18 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ ఒప్పో ఏ18 ను శుక్రవారం ఆవిష్కరించింది. దీని ధర కేవలం రూ.9,999 మాత్రమే.
OnePlus Pad Go | ప్రముఖ చైనా టెక్ సంస్థ వన్ ప్లస్.. భారత్ మార్కెట్లోకి 2.4కే రిజొల్యూషన్ తో రూ.20 వేల లోపు ధరకే వన్ ప్లస్ పాడ్ గో టాబ్లెట్ ఆవిష్కరించింది.
Repo rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) కు చెందిన ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee) రెపో రేటుపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 6.5 శాతం రెపో రేటులో ఎలాంటి మార్పు చేయడం లేదని, యథాతథంగా కొనసా�
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ సంస్థ గోల్డ్మన్ శాక్స్.. హైదరాబాద్లో మరో అత్యాధునిక కార్యాలయాన్ని తెరిచింది. ఈ కొత్త సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)ను గురువారం రాష్ట�
విమాన ప్రయణికులపై ఏటీఎఫ్ పిడుగు పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏటీఎఫ్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటంతో సంస్థలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి విమానయాన సంస్థలు ఇంధన చార్జ్ విధించడానికి సి
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రముఖ విద్యుత్ పరికరాల తయారీ సంస్థ భెల్..కేంద్ర ప్రభుత్వానికి రూ.88 కోట్ల డివిడెండ్ను చెల్లించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చెక్కును కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి �
ప్రస్తుత పండుగ సీజన్లో విక్రయదారులకు శుభవార్తను అందించింది అమెజాన్. నూతన విక్రయదారులకు ఫీజు రుసుములపై 50 శాతం మినహాయింపు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక స్కీం నవంబర్ 4 వరకు అమలులో ఉండనున్నద
ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ రూ.433. 91 కోట్ల రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్ అయ్యింది. అంతక్రితం జూన్ క్వార్టర్లో రుణ వాయిదాల అసలు, వడ్డీ చెల్లింపుల్లో రూ. 440.25 కోట్లు డిఫాల్ట్ అయి�
NRI TDS | ఎన్నారైలకు భారత్ లో వచ్చే ఆదాయంపై టీడీఎస్ వసూళ్లపై నిబంధనలను సీబీడీటీ సవరించింది. ఈ విషయమై సంబంధిత టీడీఎస్ మదింపు అధికారికి ఎన్నారైలు తక్కువ టీడీఎస్ ఖరారు చేయాలని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Honda Cars | పండుగల సీజన్ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి అమేజ్ ఎలైట్, సిటీ ఎలిగెంట్ మోడల్ కార్లు ఆవిష్కరించింది.
SBI Dinesh Kharra | ఎస్బీఐ చైర్మన్ గా దినేశ్ ఖర్రా పదవీ కాలాన్ని 2024 ఆగస్టు వరకూ పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.