Electric Cars | ప్రజల్లో లగ్జరీ కార్ల పట్ల ‘క్రేజ్’ పెరుగుతోందని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రం ప్రవాహ్ తెలిపారు. రెండేండ్లలో మొత్తం కార్ల విక్రయాల్లో నాలుగో వంతు ఎలక్ట్రిక్ కార్లే ఉంటాయన్నారు.
Flipkart Big Dussehra Sale | పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ఈ-కామర్స్ జెయింట్ ఫ్లిప్కార్ట్ ‘బిగ్ దసరా సేల్` నిర్వహిస్తున్నది. ఈ నెల 22 నుంచి 29 వరకూ ఈ సేల్ కొనసాగుతుంది.
దేశంలో స్టార్టప్ క్యాపిటల్గా హైదరాబాద్ అవతరించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం స్టార్టప్లను ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందు కోసం టీ-హబ్ను ఏర్పాటు చేసింది.
లారస్ ల్యాబ్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 84.1 శాతం తగ్గి రూ.37.12 కోట్లకు పరిమితమైంది.
భారత్లో ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 3 శాతం మేర తగ్గాయని కానలైజ్ రీసెర్చ్ వెల్లడించింది. తాజాగా ముగిసిన మూడు నెలల కాలంలో 4.3 కోట్ల స్మార్ట్ఫోన్లు మాత్రమే దిగుమతయ్యాయని తె�
HDFC Bank | సత్వర రుణ పరపతి కల్పించడంతోపాటు డిజిటల్ సేవలన్నీ ఒకే వేదికపైకి తేవడం కోసం దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ‘ఎక్స్ ప్రెస్ వే’ ప్లాట్ ఫామ్ ప్రారంభించింది.
OnePlus Open | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్ప్లస్ (One Plus)’ భారత్తోపాటు గ్లోబల్ మార్కెట్లలో తొలి ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ ‘వన్ప్లస్ ఓపెన్ (One Plus Open)’ ఆవిష్కరించింది.
WhatsApp | కొత్తగా వాట్సాప్ తీసుకొస్తున్న ఫీచర్తో రెండు ఫోన్ నంబర్లతో రెండు వాట్సాప్ ఖాతాలు వినియోగించుకోవచ్చునని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు.
Samsung Galaxy A05s | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి తన శాంసంగ్ గెలాక్సీ ఏ05ఎస్ (Samsung Galaxy A05s) ఫోన్ ఆవిష్కరించింది.
RBI | ద్రవ్యోల్బణం కట్టడి చేయడానికి గరిష్ట స్థాయికి పెరిగిన వడ్డీరేట్లు స్థిరంగా ఎంత కాలం కొనసాగుతాయో చెప్పలేమని, కాలమే సమాధానం చెప్పాలంటూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు.