ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభం రెండు రెట్లు పెరిగింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.3,511 కోట్ల నికర లాభాన్ని గడించింది.
మారుట్ డ్రోన్..హైదరాబాద్లో నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 9 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం నుంచి ఉత్పత్తి, టెక్నాలజీ, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్అండ్డ�
మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,716.5 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Indian Students in UK | బ్రిటన్ లో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళుతున్న భారత్ విద్యార్థులు పలు ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. బ్రిటన్ వాసులు ఇండ్ల అద్దెలు ఇబ్బడి ముబ్బడిగా పెంచేయడంతో ఇరుకు ఇండ్లలో సర్దుకుంటున్నారు. విద్య�
Reliance | ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ జూలై-సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో 27 శాతం గ్రోత్ సాధించింది.
Bank of Baroda | బీవోబీ పండుగ క్యాంపెయిన్ (BOB Festival Campaign)లో భాగంగా బీవోబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ అనే పేరుతో జీవిత కాలం జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ ప్రారంభించింది.
Nokia 105 Classic | యూపీఐ పేమెంట్స్ తేలిగ్గా చేసేందుకు వీలుగా యూపీఐ యాప్ తో హెచ్ఎండీ గ్లోబల్ సరికొత్త ఫీచర్ ఫోన్ ‘నోకియా 105 క్లాసిక్’ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి..సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,716 కోట్ల నికర లాభం పొందింది. మార్కెట్ అంచనాలను మారుతి సుజుకి బ్రేక్ చేసింది.
Jio Space Fiber Service | దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తొలిసారి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్’ను ప్రారంభించింది. దీంతో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ సేవలు అంది�
యూఎస్ బాండ్ ఈల్డ్స్, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ భయాలు ప్రపంచ స్టాక్ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. అటు అమెరికా నుంచి ఇటు జపాన్ వరకూ జరుగుతున్న మార్కెట్ పతనబాటలోనే భారత్ సైతం పయనిస్తున్నది.