Reliance | కార్పొరేట్ దిగ్గజం ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో తొమ్మిది శాతం గ్రోత్ నమోదు చేసి, రూ.17,265 కోట్లకు పెంచుకున్నది.
UPI Payments-World | విదేశాల్లో పర్యటించే పర్యాటకులు ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ చేసేయొచ్చు. అయితే ఇందుకోసం గూగుల్ పే యాప్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. శుక్రవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 496 పాయింట్లు లబ్ధి పొందడంతో ఇన్వెస్టర్ల సంపద రూ.4.05 లక్షల కోట్లు పెరిగింది.
Air India | కనెక్టింగ్ ఫ్లయిట్ మిస్సయినందుకు ఫిర్యాదు దారుడికి రూ.1.75 లక్షల పరిహారంతోపాటు కేసు ఖర్చుల కింద రూ.25 వేలు చెల్లించాలని ఎయిర్ ఇండియాకు జాతీయ వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది.
Electric Car- Bank Loan | పెట్రోల్, డీజిల్ కార్లు కొనుగుగోలు చేసేవారికి ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి సిబిల్ స్కోర్ ప్రకారం వడ్డీరేట్లలో రాయితీలు అందిస్తున్నాయి.
EPFO-Aadhaar | ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ సబ్స్క్రైబర్లు తమ జనన ధ్రువీకరణ కోసం సమర్పించే పత్రాల జాబితాలో ‘ఆధార్’ను తొలగించింది. ఆధార్’ను ప్రాథమిక గుర్తింపు కార్డుగా మాత్రమే ప
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 314 పాయింట్లు, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 110 పాయింట్లు పతనమైంది.
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) మార్కెట్ విలువ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విలువను తాజాగా అధిగమించింది. దీంతో అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా ఎల�
భారీ అలజడి. మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకు పెద్దపీట వేయడంతో సూచీలు ఒక్కసారిగా పడిపోయాయి. సెన్సెక్స్ ఏడాదిన్నర కాలంలో అత్యంత భీకర నష్టాన్ని చవిచూసింది. దీంతో మార్కెట్ సంపద ఈ ఒక్కరోజే లక్షల కోట్ల రూపాయల�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పంచ్ ఈవీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ
రాష్ర్టానికి చెందిన వ్యవసాయ ఉత్పత్తుల తయారీ సంస్థ నోవా అగ్రిటెక్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల వాటా షేర్లను విక్రయిస్తున్నది.
న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ను పూర్తిగా అదానీ గ్రూపు చేతిలోకి వెళ్లిపోయింది. గత నెలలో 50.50 శాతం వాటాను కొనుగోలు చేసిన అదానీ గ్రూపు..తాజాగా ఈ వాటాను 76 శాతానికి పెంచుకున్నది.
దేశంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ భారీగా విస్తరిస్తాయని, ఇందుకు వచ్చే 4-5 ఏండ్లలో రూ.32,500 కోట్లు పెట్టుబడి చేస్తాయని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. ఈ పెట్టుబడితో ప్రస్తుత పడకల సామర్థ్యానికి మరో 30,000
Lamborghini : లగ్జరీ స్పోర్ట్స్ కార్ తయారీ కంపెనీ లంబోర్గిని (Lamborghini) చరిత్రలోనే తొలిసారిగా ఒక క్యాలెండర్ సంవత్సరం 2023లో ఏకంగా 10,000కు పైగా యూనిట్లను విక్రయించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లపై బుధవారం బేర్ పట్టు బిగించింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఇంకా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా వెయ్యికి పైగా