భారత్, తుర్కియే దేశాల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం ఈ ఏడాది 20 బిలియన్ డాలర్లు (1.7 లక్షల కోట్లు)గా నిర్ణయించినట్లు తుర్కియే కాన్సుల్ జనరల్ ఆర్గాన్ యల్మాన్ ఓకాన్ పేర్కొన్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ తాజాగా తిరిగి 100 బిలియన్ డాలర్ల క్లబ్లో చేరారు. వరుస రెండు రోజుల ర్యాలీతో రిలయన్స్ షేరు ఆల్టైమ్ గరిష్ఠస్థాయికి చేరడంతో ఫోర్బ్స్ రియల్టైమ్ జా
Direct Tax Collection | గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 19.41 శాతం గ్రోత్ నమోదైందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం వెల్లడించింది
Poco X6 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) తన ఎక్స్6 సిరీస్ ఫోన్లు.. పోకో ఎక్స్6 ప్రో, పోకో ఎక్స్6 ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. జియోమీ హైపర్ ఓఎస్ వర్షన్తో పని చేస్తున్న ఈ ఫోన్లు 6.67 అంగుళాల అమో�
TCS Financial Results | దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయం నాలుగు శాతం పెంచుకున్నా, నికర లాభాల్లో రెండు శాతం గ్రోత్ మాత్రమే నమోదు చేసింది.
Mahindra XUV 400 pro EV | మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎక్స్యూవీ400 ఈవీ కారు వేరియంట్లు ఈసీ ప్రో, ఈఎల్ ప్రో కార్లను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కార్ల ధరలు రూ.15.49 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి.
Infosys | ఐటీ మేజర్ ఇన్పోసిస్ నికర లాభాల్లో వెనకబడింది. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నికర లాభాలు 6.7 శాతం తగ్గాయి. దీంతో రెవెన్యూ గైడెన్స్ సైతం సవరించింది.
అయోధ్యలో జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి (Ram Mandir Inauguration) సర్వం సిద్ధమవుతుండగా ఆపై రాముడి సన్నిధికి రోజూ వేలాది మంది తరలిరానుండటంతో పలు వ్యాపారాలు ఊపందుకోనున్నాయి.
Mercedes-Benz | లగ్జరీ కార్ల వైపు యువతరం మొగ్గు చూపుతున్నది. గతేడాది లగ్జరీ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈ నేపథ్యంలో మూడు ఎలక్ట్రిక్ కార్లతోపాటు ఈ ఏడాది 12 కార్లు ఆవిష్కరిస్తున్నట్లు సంస్థ సేల్స్ అం�
IndusInd Bank Samman RuPay Credit Card | ప్రభుత్వోద్యోగుల కోసం రూపే నెట్ వర్క్, ఎన్పీసీఐ సహకారంతో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ ఇండస్ ఇండ్ బ్యాంక్.. సమ్మాన్ రూపే క్రెడిట్ కార్డు ఆవిష్కరించింది.