Schneider Electric | ఎనర్జీ మేనేజ్మెంట్ అండ్ ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్..వచ్చే రెండేండ్లలో భారత్లో రూ.3,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించింది. దేశీయంగా తన ఉత్పత్తులను విక్రయించడంతోప�
ఈ నెల 31న ఆదివారం రోజున బ్యాంకులు తమ శాఖలను తెరిచివుంచాలని రిజర్వు బ్యాంక్ సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో ప్రభుత్వ వ్యాపారాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుందన్న అంచనాతో ఈ సూచన చేసిం�
4జీ వినియోగదారులు వినియోగిస్తున్న డాటా కంటే 5జీ యూజర్లు 3.6 రెట్లు అధికంగా డాటాను వినియోగిస్తున్నారని నోకియా తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 2022 నుంచి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలి�
చైనాకు చెందిన అతిపెద్ద వాహన సంస్థ ఎస్ఏఐసీ మోటర్తో జేఎస్డబ్ల్యూ గ్రూపు జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ప్రతి �
Volvo XC40 | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వొల్వో కార్ ఇండియా..దేశీయ మార్కెట్కు మరో ఈవీ మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్సీ 40 పేరుతో విడుదల చేసిన ఈ మాడల్ ఎక్స్షోరూం ధరను రూ.54.95 లక్షలుగా నిర్ణయించింది.
మైక్రోసాఫ్ట్ కన్జ్యూమర్ కృత్రిమ మేధస్సు వ్యాపార అధిపతిగా ముస్తఫా సులేమాన్ నియమితులయ్యారు. టెక్నాలజీ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన కృత్రిమ మేధస్సుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెలకొన్నది.
TCS | టీసీఎస్ లో తన 0.65 శాతం వాటాను టాటా సన్స్ విక్రయిస్తుందన్న వార్తలు వచ్చాయి. దీంతో మంగళవారం ఇంట్రాడే ట్రేడింగ్ లో టీసీఎస్ వాటా మూడు శాతం నష్టపోయింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి అది 4.22 శాతం నష్టపోయింది.
Ratan Tata | భారత్ కార్పొరేట్ దిగ్గజం, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా.. వ్యాపార రంగంతోపాటు దాతృత్వంలో ఆయన సేవలకు గుర్తింపుగా ఇటీవల ప్రతిష్టాత్మక ‘పీవీ నర్సింహారావు స్మారక అవార్డు’ లభించింది.