దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.17,257.87 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 12.17 శాతం తగ్గి రూ.2,65,187.95 కోట్లు (32,022.08 మిలియన్ డాలర్లు)కు తగ్గాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్ప
అమెరికా టెక్నాలజీ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21 నుంచి 22 వరకు భారత పర్యటనకు రావాల్సిన ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పర్యాటన ఈ ఏడాది చివరినాటికి వాయిదా పడింది.
జెర్సీ బ్రాండ్తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న క్రీమ్లైన్ డెయిరీ ప్రొడక్ట్స్ లిమిటెడ్ తన వ్యాపార శైలిని మార్చుకుంటున్నది. దేశవ్యాప్తంగా చిన్న ప్యాకెట్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్�
సోలార్ సెల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందు కు సంబంధించి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా. వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే
Sundar Pichai | ఉద్యోగులు నిరసనలు తెలపడం మానుకుని పని మీద ఫోకస్ చేయాలని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. సంస్థను తమ వ్యక్తిగత వేదికగా చూడొద్దని హెచ్చరించారు.
Health Insurance | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడానికి గల వయో పరిమితి నిబంధనను తొలగిస్తూ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది.
ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (జీఐసీ), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ల్లో వాటాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జీఐసీ కోసం నిర్వహి�
బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లలో దూసుకుపోతున్నది. మార్చి నెలలో మొత్తం ప్రీమియం వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 26.41 శాతం ఎగబాకి రూ.36,300.62 కోట్లకు చేరుకున్నాయి. క్�
ఎన్ఆర్ నారాయణ మూర్తి.. భారతీయ వ్యాపార రంగంలో, ప్రపంచ ఐటీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడీయన మనుమడు కూడా అంతే స్థాయిలో పాపులరైపోయాడు. అవును.. ఏకాగ్రహ్ రోహన్ మూర్తి వయసు 5 నెలలు. కానీ సంపద రూ.244 క�
ఐటీ సేవల సంస్థ విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,834.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,074.5 కోట్లతో
వివిధ సంస్థలకు విధించిన అపరాద రుసుమును వసూలు చేయడానికి సొంతంగా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని రెరా చైర్మన్ సత్యనారాయణకు తెలంగాణ వినియోగదారుల ఫోరం సూచించింది.