Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం వరుసగా నాలుగో రోజు నష్టాలతో ముగిశాయి. తొలుత లాభాలతోనే సూచీలు ట్రేడయినా బ్యాంకింగ్ స్టాక్స్ పతనం కావడంతో నష్టాలతోనే ముగిశాయి.
వివో భారత్ మార్కెట్లో బ్రాండ్ న్యూ స్మార్ట్ఫోన్ లాంఛ్ చేసింది. బడ్జెట్ శ్రేణిలో వివో టీ3ఎక్స్ 5జీ స్మార్ట్ఫోన్ను ప్రత్యేక ధర కింద రూ. 13,499కి ఆఫర్ చేస్తోంది. బ్యాంక్ ఆఫర్లు కలుపుకుని ఈ 5జీ స్మార్ట�
దేశీయ మార్కెట్కు సరికొత్త బొలెరోను పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఎస్యూవీ విభాగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా బొలెరో నియో ప్లస్ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్�
Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో బీమా దారుల క్లయిమ్ నిబంధనలను ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) సవరించింది.
Asus Zenbook Duo | ప్రముఖ టెక్నాలజీ సంస్థ అసుస్ (Asus) తాజాగా భారత్ మార్కెట్లో తన అసుస్ జెన్ బుక్ డ్యూ- 2024 (Asus Zenbook Due 2024)ను మంగళవారం ఆవిష్కరించింది.
TCS | గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లోనూ ఇంజినీరింగ్ కాలేజీల్లో చేపట్టిన క్యాంపస్ సెలక్షన్లలో ఆఫర్ లెటర్లు అందజేసిన ఫ్రెషర్లందరినీ నియమించుకుంటామని టీసీఎస్ సీఈఓ కం ఎండీ
Mutual Funds | ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తుండటంతో ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగిపోయాయి. ఎనిమిది ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో గత