ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన నెలలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 4.62 శాతం తగ్గి 2,037.06 మిలియన్ డాలర్లకు పరిమితమైనట్టు జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌ
ప్రముఖ ద్వి, త్రిచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో..తాజాగా మార్కెట్లోకి మరో ఈ-ఆటోను అందుబాటులోకి తీసుకొచ్చింది. గోగో పేరుతో విడుదల చేసిన ఈ ఆటో సింగిల్ చార్జింగ్తో 251 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
Trade talks | అమెరికా (USA) తో వాణిజ్య చర్చల (Trade talks) కు భారత్ సిద్ధమైంది. భారత్-అమెరికా (India-USA) దేశాల మధ్య నాలుగు రోజులపాటు ఈ వాణిజ్య చర్చలు జరగనున్నాయి.
పరస్పర ప్రతీకార సుంకాలపై అమెరికా, చైనా వెనక్కి తగ్గాయి. తమ మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని 90 రోజులపాటు విరమిస్తున్నట్టు సోమవారం జెనీవాలో ఇరు దేశాల అధికార వర్గాలు ప్రకటించాయి.
ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ సొనాట సాఫ్ట్వేర్..హైదరాబాద్లో మరో నూతన సెంటర్ను నెలకొల్పింది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వంశీరాం టెక్పార్క్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట్ర ముఖ్యమంత్రి ర�
రాష్ర్టానికి చెందిన ఐటీ సొల్యుషన్స్ అండ్ సేవల సంస్థ మౌరిటెక్..స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. రూ.1,500 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్�
బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లించడంతో బంగారం ధరలు మళ్లీ లక్ష రూపాయల మార్�
అనేక వ్యాధులను సమర్థంగా ఎదుర్కొనే మందుల తయారీకి, పంట లక్షణాలను అత్యంత కచ్చితత్వంతో అంచనా వేసేందుకు అవసరమైన ప్రొటీన్ల మార్పిడిపై సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధకులు �
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్టు బ్యాంక్ చైర�
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ సిటీ(ఈ-సిటీ)ని ఏర్పాటు చేయబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు.