నగలు, డాక్యుమెంట్ల వంటి విలువైనవాటి కోసం నమ్మదగిన బ్యాంకింగ్ సేవల్లో సేఫ్ డిపాజిట్ లాకర్లదే కీలకపాత్ర. అందుకే ఇటీవలికాలంలో వీటికి ఆదరణ, ప్రాధాన్యత పెరుగుతూ ఉన్నాయి. ఇండ్లలో భద్రత అంతంతమాత్రంగా ఉండట�
పర్సనల్ ఫైనాన్స్లో ఎస్టేట్ ప్లానింగ్ ఎంతో కీలకమైన అంశం. మీ తదనంతరం మీ వారసులకు మీ కష్టార్జితాన్ని సాఫీగా బదిలీ చేయడంలో ఎస్టేట్ ప్లానింగ్దే ప్రధాన పాత్ర. కుటుంబ పెద్ద చనిపోయాక.. ఆ కుటుంబ సభ్యులు ఆస్�
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంక్లో జరిగిన కోట్లాది రూపాయల మోసం కేసులో మరో నిందితుడు భూక్యా సురేశ్ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసినట్టు డీజీ శిఖాగోయెల్ తెలిపారు. ఈ కేసులో సురేశ్ ఆరో నిందితుడిగ�
ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.7,897.14 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షియోమీ మరో అడుగుముందుకేసింది. ఇప్పటికే తన తొలి మాడల్కు విశేష స్పందన లభిస్తున్న ప్రస్తుత తరుణంలో మరో మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీల్లో జోష్ పెంచింది.
ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ పియర్సన్..హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ను నెలకొల్పింది. తెలంగాణలో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా ఈ సెంటర్ను నెలకొల్పినట్టు, ఇప్పటికే వందకు పైగా ఇనిస్టిట్యూట్లతో ఒప్పందం �
యాపిల్కు సంబంధించిన ఉత్పత్తుల విక్రయ సంస్థ అప్ట్రానిక్స్..హైదరాబాద్లో తొలి యాపిల్ ప్రీమియం స్టోర్ను ప్రారంభించింది. ఈ స్టోర్లో యాపిల్కు సంబంధించిన ఐఫోన్లతోపాటు మ్యాక్బుక్స్, ఐప్యాడ్స్, ఇత�
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానిగాను సంస్థ రూ.253 కోట్ల కన్సాలిడేటెడ్ లాస్ వచ్చినట్టు ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చ�
Gold Price | బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అధిక ధరల కారణంగా దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో అతివిలువైన లోహాల ధరలు దిగొస్తున్నాయి.