జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ నష్టాల పరంపర కొనసాగుతున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానిగాను సంస్థ రూ.253 కోట్ల కన్సాలిడేటెడ్ లాస్ వచ్చినట్టు ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చ�
Gold Price | బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అధిక ధరల కారణంగా దేశీయంగా డిమాండ్ పడిపోవడంతో కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోవడంతో అతివిలువైన లోహాల ధరలు దిగొస్తున్నాయి.
తెలంగాణలో మరో హోటల్ను నెలకొల్పడానికి సిద్ధమైంది ఐటీసీ గ్రూపు. ఇప్పటికే హైదరాబాద్లో రెండు హోటళ్లను నిర్వహిస్తున్న ఐటీసీ హోటల్స్..తాజాగా నగరానికి సమీపంలోని శంకర్పల్లి వద్ద హోటల్ను ఏర్పాటుచేయబోతున
ఐటీ శాఖ ఐటీఆర్-యూను నోటిఫై చేసింది. సంబంధిత మదింపు సంవత్సరం ముగిసిన తర్వాత కూడా నాలుగేండ్లదాకా అప్డేటెడ్ ఐటీ రిటర్న్స్ను దాఖలు చేయడానికి ట్యాక్స్పేయర్స్కు ఇది వీలు కల్పిస్తున్నది.
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా..మరో స్పోర్ట్ బైకును పరిచయం చేసింది. రెబల్ 500 క్రూజర్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధర రూ.5.12 లక్షలుగా నిర్ణయించింది. 471 సీసీ ఇంజిన్తో తయారైన ఈ బైకు ట్విన్ ఇంజిన్, ఆరు గేర్బా
దేశీయ మార్కెట్కు నయా ఐ20 మాడల్ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ రకం ఈ మాగ్నా ఎగ్జిక్యూటివ్ ప్రారంభ ధర రూ.7.50 లక్షలుగా ని�
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టపోయాయి. అమెరికా రేటింగ్ను తగ్గిస్తూ మూడీస్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతోపాటు ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతో స�
దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో 6.9 శాతంగా నమోదు కావచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా సోమవారం అంచనా వేసింది. ఈ క్రమంలోనే మొత్తం గత ఆర్థిక సంవత్సరం (2024-25) 6.3 శాతంగా ఉండొచ్చన్నది. అయితే జ�
మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. 2024-25లో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లు పెరిగి రూ.65.74 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దాదాపు ఐదేండ్ల తర్వాత ఈ ఏడాది నుంచే వడ్డీరేట్ల కోతలకు దిగింది. ఈ క్రమంలోనే గత రెండు ద్రవ్యసమీక్షల్లో అర శాతం (50 బేసిస్ పాయింట్లు) రెపోరేటును దించింది. ప్రస్తుతం రెపో 6
టెలికాం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా..భారత్కు గుడ్బై చెప్పేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏజీఆర్పై ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే వచ్చే ఏడాది నుంచి టెలికం సేవలు అందించలేమని స్పష్టంచేసింది.
టాటా గ్రూపునకు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మరో ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘ఫ్లాష్ సేల్' పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టికెట్ ధరను రూ.1,300గా నిర్ణయ�