మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం శరవేగంగా వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. ప్రతియేటా 7 శాతం వృద్ధితో 2028 నాటికి ఈ రంగం రూ.3.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఫిక్కీ-ఈవై ఎంఅండ్ఈ నివేదికలో వెల్లడించింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ల పాలిట ఈ సోమవారం బ్లాక్ మండేగా మారింది. డొమెస్టిక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుత�
Gold Price | బంగారం కొండ దిగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత ముదురుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వు ఈసారి వడ్డీరేట్లను యథ
కార్ల ధరలకు మళ్లీ రెక్కలురాబోతున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా దేశీయ కరెన్సీ విలువ పాతాళంలోకి పడిపోయింది. దీంతో దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలు తమ వాహన ధరలను పెం�
టాంజానియా దేశానికి డిజిటల్ ఎకానమీ సాంకేతిక సహకారాన్ని అందించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంస్థ.. దీంట్లోభాగంగా పలు వాహనాలపై భారీగా రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించిం�
మరో విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కూడా తన విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్చార్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫ్యూయల్ సర్చార్జీ దేశీయ విమాన టికెట్లపై రూ.199, అంతర్జాతీయ �
ఈవీ పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా టీవీఎస్ మోటర్ కంపెనీ మరో మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఆర్బిటర్ వీ1ను 1.8 కిలోవాట్ల బ్యాటరీతో తీర్చిదిద్దిన సంస్థ..ఆర్బిటర్ వీ2ని 3.1 కిలోవాట్ల బ్యాటర�
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. మరోసారి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇరాన్ (Iran), అమెరికా- ఇజ్రాయెల్ (US-Israel) యుద్ధం తీవ్రతరం అవుతుండటం, ఎఫ్ఐఐ (FII) ల విక్రయాలు కొనసా
ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్..ఉగాది పండుగను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసిన స్కూటర్లు, మోటర్సైకిళ్లపై ప్రత్యేక తగ్గింపు ధరలతో విక్రయించనున్నట్టు ప్రకటించింది.