Gold Rates | బంగారం ధర ఇప్పటికే దడ పుట్టిస్తున్నది. దేశీయంగా మేలిమి బంగారం (24 క్యారెట్ లేదా 99.9 స్వచ్ఛత) తులం రూ.1.5 లక్షలకుపైగానే పలుకుతున్నది. దీంతో సంపన్న వర్గాలేగానీ సామాన్యులు పసిడివైపు చూడలేని పరిస్థితి వచ్చి�
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలోకి జారుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లు పది శాతం వరకు నష్టపోవడంతోపాటు అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, గ్లోబల్ టారిఫ్ భయాలు మదుపరులను అమ్మకాల వైపు
Silver rate | వెండి ధరల (Silver rates) కు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడేలా లేదు. శరవేగంగా వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కిలో వెండి ధర తొలిసారి రూ.3 లక్షల మార్క్ దాటింది. మార్చి డెలివరీ కాంట్రాక్ట్ ఒక�
Pulsar Bike | బజాజ్ పల్సర్ కొనుగోలుదారులకు షాకిచ్చింది సంస్థ. పల్సర్ బైకుల ధరలను రూ.461 నుంచి రూ.1,460 వరకు పెంచింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ఎంపిక చేసిన పల్సర్ బైకుల ధరలను సవరించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడి�
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.19,807 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్�
రిలయన్స్ ఇండస్ట్రీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.18,645 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.13.78 నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసిక�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్పడింది. వరుసగా రెండు రోజులుగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థలైన ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు కదంతొక్కడంతోపాట�
మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు తరచూ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) అని వింటూ ఉంటారు. అయితే కొద్దిమందికే వాటి పాత్ర ఏంటి? అనేది తెలుసు. అసలు ఈ కంపెనీలు తమ దగ్గరకు వచ్చిన నిధులను ఏం చేస్తాయి?
పెయింట్స్ తయారీలో ఉన్న టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ ప్రచారకర్తగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ను నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..తమ వ్య�
దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఏథర్ ఎనర్జీ మరో మాడల్ను పరిచయం చేసింది. ఏథర్ 450 ఎక్స్, 450 అపెక్స్ పేర్లతో విడుదల చేసిన ఈ స్కూటర్ ధర రూ.1.48 లక్షలుగా నిర్ణయించింది.