136 ఏండ్ల సుధీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రం బయట తొలిసారిగా ఒడిశాలోని నైనీ బ్లాక్లో బొగ్గు తవ్వకాలను ప్రారంభించింది.
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న సురానా గ్రూపుపై ఈడీ దాడులు చేసింది. ఈ గ్రూపునకు అనుబంధంగా ఉన్న సాయిసూర్య డెవలపర్స్ కూడా సోదాలు నిర్వహించారు.
దేశంలో నాలుగో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,569.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఐసీఐసీఐ బ్యాంక్ కూడా డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 2.75 శాతం వడ్డీ లభించనున్నది.
Indian Rupee | డాలర్ (US dollar) తో పోల్చితే భారత రూపాయి (Indian rupee) వరుసగా మూడో సెషన్లోనూ బలపడింది. ఇవాళ (బుధవారం) 12 పైసలు మెరుగుపడి చివరికి 85.68 వద్ద ముగిసింది. విదేశీ నిధుల (Foreign funds) రాక పెరగడానికి ఇది తోడ్పడుతుంది.
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తల పట్టుకుంటున్నారు. చైనాతో వాణిజ్య యుద్ధం కొరివితో తల గోక్కున్నట్టవుతున్నది మరి. నువ్వా-నేనా అన్నరీతిలో సాగుతున్న ఈ టారిఫ్ వార్లో.. చివరకు డ్రాగన్దే పైచేయిగా నిలి�
దేశీయ మార్కెట్లో ఈ ఏడాది ఆఖరుకల్లా 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ.1.25 లక్షలకు చేరవచ్చని అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ గోల్డ్మన్ సాచ్
IIT Delhi | ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీ (IIT-Delhi) మైక్రాన్ టెక్నాలజీ (Micron Technology) కంపెనీతో కీలక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ మేరకు ఐఐటీ ఢిల్లీ ఒక ప్రకటన చేసింది.
హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలోని మంజీరా మాల్ను నిర్వహిస్తున్న మంజీరా రిటైల్ హోల్డింగ్స్ నిర్వహణను స్వాధీనం చేసుకునేందుకు లులు ఇంటర్నేషనల్ షాపింగ్మాల్కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (�
USA vs China | అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా ట్రేడ్ వార్లో ఢీ అంటే ఢీ అంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) మొదలు పెట్టిన టారిఫ్ వార్ను చైనా కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది.
స్టాక్ మార్కెట్లను ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు షేక్ చేస్తున్నాయి. కొనుగోళ్లను పక్కనపెట్టి మదుపరులు అమ్మకాలకు తెగబడుతున్నారు. సోమవారం నాటి నష్టాలే ఇందుకు నిదర్శనం. ఉదయం ఆరంభం నుంచే సెల్లింగ్ ప్రెష�
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఈ నెల 1 నుంచి తమ పాపులర్ ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకం అమృత్ కలశ్ను ఆపేసింది.
గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి లో దూసుకుపోయి న బంగారం ధరలు దిగొచ్చాయి. ఐదు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి ధర శుక్రవారం రూ.93 వేల స్థాయికి దిగొచ్చింది.