Gold Rates | అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బుధవారం దేశీయ బులియన్ మార్కెట్లో తులం బంగారం (24 క్యారట్స్) ధర స్వల్పంగా రూ.80 తగ్గి రూ.72,820 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది.
Stocks | ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఒక్కరోజే రూ.30 లక్షల కోట్ల మదుపర్ల సంపద హరించుకుపోయింది.
GST Collections | సుస్థిర ఆర్థిక లావాదేవీలు సాగుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో దేశీయ ఆర్థిక లావాదేవీలు పుంజుకోవడంతో మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ.. కాలుష్య నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం బొగ్గును మండించడం వల్ల వెలువడుతున్న సల్ఫర్ డయాక్సైడ్ను నియంత్రించేందుకు మం�
రికార్డు స్థాయికి చేరుకున్న విదేశీ మారకం నిల్వలు తరిగిపోయాయి. గత కొన్ని వారాలుగా పెరుగుతూ వచ్చిన ఫారెక్స్ రిజర్వులు ఈ నెల 24తో ముగిసిన వారాంతానికిగాను 2.027 బిలియన్ డాలర్లు కరిగిపోయి 646.673 బిలియన్ డాలర్లకు
ఇంగ్లాండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారత్కు తీసుకొచ్చింది రిజర్వుబ్యాంక్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇంతటి విలువైన పుత్తడిని ఒకే ఏడాది తీసుకురావడం విశేషం. 1991 తర్వాత ఇంతటి స్థాయిలో బంగారాన్న�
హైదరాబాద్కు చెందిన ఔషధ రంగ సంస్థ అరబిందో ఫార్మా.. మెదక్లోని తమ ప్లాంట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. బయోలాజిక్స్ తయారీ కాంట్రా క్ట్ కోసం ఫార్మా దిగ్గజం మెర్క్ షార్ప్ అండ్ ధోమ్ (ఎంఎస్డీ) సిం
దేశ జీడీపీ గణాంకాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో నిరాశపర్చాయి. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో 8.6 శాతంగా ఉంటే.. ఈసారి మాత్రం 7.8 శాతానికే పరిమితమయ్యాయి.
EPFO | ఈపీఎఫ్ ఖాతాలో మనీ విత్ డ్రా కోసం దాఖలు చేసే క్లయిమ్స్ తోపాటు ఇక నుంచి చెక్ లీఫ్, అటెస్టెడ్ బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ సమర్పించాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ తెలిపింది.