మరో రెండు బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థలకు రిజర్వుబ్యాంక్ షాకిచ్చింది. అక్రమ రుణ పద్దతుల కారణంగా స్టార్ ఫిన్సర్వ్ ఇండియాతోపాటు మరో సంస్థ పాలీటెక్స్ ఇండియా లైసెన్స్లను రద్దు చేసింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచడంతో రుణ గ్రహీతలపై అదనపు భారం పడనున్నది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..తొలిసారి లగ్జరీ కార్లను కొనుగోలు చేసేవారి లక్ష్యంగా ఎలక్ట్రిక్ ఎంట్రీలెవల్ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది.
Vivo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో వై28 (Vivo Y28) సిరీస్ ఫోన్లు వివో వై28ఎస్ (Vivo Y28s), వివో వై28ఈ (Vivo Y28e) ఫోన్లను భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది.
New EV Policy | దేశీయంగా ఇప్పటికే సంప్రదాయ పెట్రోల్-డీజిల్ కార్లతోపాటు ఈవీ కార్లను తయారు చేస్తున్న కార్ల తయారీ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీలో మార్పులు చేయనున్నదని తెలుస్తున్నది.
SBI- Banks Disinvestment | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రస్తుతం మంచి స్థితిలో ఉన్నాయని, వాటిల్లో కేంద్ర ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు ఇదే సరైన సమయం అని ఎస్బీఐ
Motorola Edge 50 Pro | చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో (Lenovo) అనుబంధ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) ఫోన్ కొత్త కలర్ ఆప్షన్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు ఈ నెలాఖరే (జూలై 31). అయితే కొత్త పన్ను విధానంలో అనేక మార్పులొచ్చాయి.
FPI Investments | విదేశీ ఫోర్ట్ పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ).. ఈ నెల తొలి వారంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లలో రూ.7,900 కోట్లకు పైగా షేర్లలో పెట్టుబడులు పెట్టారు.
Moto G85 5G | చైనా టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటో జీ85 5జీ ఫోన్ను ఈ నెల 10న భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
Hindenburg - SEBI | అదానీ గ్రూపు అవకతవకలపై యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్ బర్గ్ తన నివేదిక బహిర్గతం చేయడానికి రెండు నెలల ముందే తన క్లయింట్ తో షేర్ చేసుకుందని సెబీ ఆరోపించింది.