Ola Electric IPO | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఈవీ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అప్లికేషన్కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం లభించిందని సమాచారం.
వరుసగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరినా.. ఈ ఐదేండ్లు మాత్రం అంత ఈజీ కాదని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ అంటున్నది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ రాకపోవడంతో మిత్రప�
డీప్ఫేక్ వీడియోలతో జాగ్రత్తగా ఉండాలని మదుపరులను ఎన్ఎస్ఈ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తమ ఎండీ, సీఈవో ఆశిశ్కుమార్ చౌహాన్ పెట్టుబడి సలహాలను ఇస్తున్నట్టు వస్తున్న ఆడియో, వీడియో క్లిప్లను నమ్మవద్దని.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ దూసుకుపోతున్నది. గత నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన టాప్-10 వాహనాల్లో కంపెనీకి చెందిన ఏడు మాడళ్లకు చోటు లభించింది. ఈ జాబితాలో మారుతికి చెందిన స్విఫ్ట్ తిరిగి తొల�
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్పడింది. చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీలు చివరి గంటలో అమ్మకాలు పోటెత్తడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నది. ఎన్నికల ర్యాలీ కారణంగా గత ఐదు రోజులుగా భ�
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్)ల్లోకి పెట్టుబడులు పోటెత్తాయి. గత నెల మేలో రికార్డు స్థాయిలో రూ.34,697 కోట్లు వచ్చాయి. అంతకుముందు నెల ఏప్రిల్లో రూ.18,917 కోట్లుగానే ఉన్నాయి. కాగా, స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడ�
డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ఒక్కో బ్యాంక్ తమ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వడ్డీరేట్లను పెంచగా..తాజాగా ఈ జాబితాలోకి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చేరింది. సోమ�
Nokia 3210 4G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్.. తన ‘నోకియా’ బ్రాండ్పై ‘నోకియా 3210 4జీ (2024)’ ఫోన్ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది.
Paytm Layoffs | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తన ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపిణీ చేసింది. ఎంత మంది ఉద్యోగులను సాగనంపిందన్న సంగతి తెలియదు.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా మూడు సెషన్లలో లాభాలకు బ్రేక్ పడింది. స్వల్ప నష్టాలతో ట్రేడింగ్ ముగిసినా బీఎస్ఈ సెన్సెక్స్ తొలిసారి 77 వేల మార్కును దాటేసింది.
Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) సీఈఓ ఎలన్ మస్క్పై ఆటో పైలట్ టీం సభ్యుడు భారత సంతతి అమెరికన్ అశోక్ ఎల్లుస్వామి ప్రశంసలు కురిపించారు.
Market Capialisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10లో ఎనిమిది సంస్థల ఎం-క్యాప్ రూ.3.28 లక్షల కోట్లు వృద్ధి చెందింది. వాటిలో టీసీఎస్, హెచ్ యూఎల్, రిలయన్స్ భారీగా లబ్ధి పొందాయి.