దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. రోజుకొక చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్న సూచీలు గురువారం మరో ఉన్నత శిఖరానికి చేరుకున్నాయి.
Hyundai Inster EV |ప్రముఖ దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ కంపెనీ తన మైక్రో ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇన్స్టర్ (Inster)ను గ్లోబల్ మార్కెట్లో ప్రదర్శించింది.
Maruti Suzuki Baleno | ప్రీమియం హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లలో రారాజుగా నిలిచిన మారుతి సుజుకి బాలెనోపై జూన్ నెలలో రూ.62,100 వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
HDFC Bank Credit Card | హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన క్రెడిట్ కార్డులతో రెంట్ చెల్లింపులపై ఒకశాతం ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఫ్యుయల్ వినియోగం, యుటిలిటీ లావాదేవీలకూ పరిమితి విధించింది. ఈ మార్పులు ఆగస్టు ఒకటో తే�
Mahindra XUV700 | మహీంద్రా అండ్ మహీంద్రా టాప్ సెల్లింగ్ ఎస్యూవీ కారు ఎక్స్యూవీ 700.. ఆవిష్కరించిన 33 నెలల్లో రెండు లక్షల యూనిట్లకు పైగా కార్లు విక్రయించింది.
Vivo T3 Lite 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో (Vivo) తన వివో టీ3 లైట్ 5జీ (Vivo T3 Lite 5G) ఫోన్ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
RBI Governor | దేశ జీడీపీ వృద్ధిరేటును అధిక వడ్డీరేట్లు అడ్డుకోబోవని ఆర్బీఐగవర్నర్ శక్తికాంత దాస్ నొక్కిచెప్పారు. మంగళవారం ఇక్కడ బాంబే చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పా�
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాలను అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హైల్లో స్థిరపడ్డాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ తొలిసారి 78వేల మార్కును దాటింది.
పరోక్ష పన్నులను తగ్గించాలని, సుంకాల నిర్మాణాన్ని హేతుబద్ధం చేయాలని వివిధ పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు, సంఘాల నాయకులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి చేశారు.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్..మరో వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. బ్యాంకింగ్ సేవలను లాక్ చేసుకోవడంతోపాటు అన్లాక్ చేసుకునే సేవలను ప్రారంభించింది.
స్పెక్ట్రం వేలానికి టెలికం సంస్థల నుంచి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు నిర్వహించిన ఐదు రౌండ్లలో రూ.11 వేల కోట్ల విలువైన వాయుతరంగాలకు బిడ్లుదాఖలయ్యాయని తెలుస్తున్నది.