రైతులు ఆరుగాలం పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏ
అపరిష్కృతంగా ఉన్న కార్మిక సమస్యలను పరిష్కరించడంతో పాటు వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కాంట్రాక్టు కార్మిక జేఏసీ నాయకులతో ఐటీసీ యాజమాన్యం తక్షణం చర్చలు జరపాలని కాంట్రాక్టు కార్మిక
బూర్గంపహాడ్ మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిని అడ్డుకుంటూ అధికారి, ప్రజాప్రతినిధి అని తేడా లేకుండా ఇసుక మాఫియా దాడులకు తెగబడుతోంది. ఇటీవల కాలంలో రె�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో మంగళవారం లారీ ఫైర్ పైపులైనుకు తగలడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మెడకు తీవ్రగాయాలై మృతిచెందగా మరో ఇద్దరు ప్రమాదం నుండి బయటప
పంట కొనుగోళ్లకు సంబంధించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయొద్దని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బ�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పంద జాప్యానికి సంబంధించి వరంగల్కు చెందిన జాయింట్ లేబర్ కమీషనర్ (జేసీఎల్) వివరణ కోరినట్లు ఐఎన్టీయూసీ మిత్రపక్షాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శ
ఎండను సైతం లెక్కచేయడకుండా 27 రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపడుతున్నా కార్మిక సమస్యలు గాలికొదిలేసి ఐటీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో ఉందన
కార్మిక సమస్యలు తక్షణం పరిష్కరించాలని కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో శనివారం ఐటీసీ కర్మాగారం అడ్మిన్ బ్లాక్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు పర�
ఖమ్మం పట్టణంలోని మమతా కళాశాల గ్రౌండ్స్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగే బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి శనివారం
14వ వేతన ఒప్పంద చర్చలను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో జరిపించకపోతే రానున్న రోజుల్లో 4 వేల మంది కార్మికులతో కలిసి విధులు బహిష్కరించి నిరసన తెలుపుతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సో�
బూర్గంపహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోసిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంత
14వ వేతన ఒప్పంద ప్రక్రియను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ �
కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని మండుటెండను సైతం లెక్కచేయకుండా 23 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు వరంగల్ లేబర్ జాయింట్ కమిషనర్ స్పందించినట్లు జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్ల�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేయడం అవివేకమని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భార
నాటుసారా విక్రయిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసి 16 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్నీసాబేగం గురువారం తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి జానయ్య ఆదేశాల మేరకు జిల్లా అసిస్�