బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో ఇటీవల ప్రజలు, ప్రయాణీకుల సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్ను ఐటీసీ సీఎస్ఆర్ నిధులతో నిర్మించారు. ఇంతవరకు బాగానే ఉన్నా వేసవి సమీపించడంతో పబ్లిక్ ట�
కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించే విషయంలో ఐటీసీ యాజమాన్యం చర్చలకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణ విషయంలో గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతూ ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కలెక్టర్కు ఫిర్యాదు నేపథ్యంల
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి పల్లె ప్రకృతి వనంలో విద్యుత్ మోటారు చోరీకి గురైంది. దీనికి సంబంధించి పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ గుండి బాబూరావు, మహంకాళి రామారావు తెలిపిన వివరాల ప్రకారం....
బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ పంచాయతీలో వారాంతపు సంత వేలంపాటను భద్రాచలానికి చెందిన చేతన మీ సేవా నిర్వాహకుడు, పాటదారుడు భూక్యా రంజిత్ నాయక్ బుధవారం రూ.35.61 లక్షలకు కైవసం చేసుకున్నాడు. ఎంపీడీఓ �
ఐటీసీ పీఎస్పీడీలో పని చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ఐటీసీ యాజమాన్యం దిగొచ్చేంత వరకు పోరాట నిరసన దీక్ష ఆగదు.. ఆపేది లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర
ప్రభుత్వ ఉన్నత పాఠశాల బూర్గంపాడులో నిర్మాణంలో ఉన్న భవిత కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాల మొరంపల్లి బంజర, ప్రాథమిక పాఠశాల, గౌతపురం నందు నిర్మాణంలో ఉన్న దివ్యాంగ పిల్లల టాయిలెట్స్ లను పరిశీలించారు. సివిల్ పను
ఐటీసీ కర్మాగారంలో శ్రమను నమ్ముకుని పని చేస్తున్న కార్మికుల సమస్యలంటే ఐటీసీ యాజమాన్యానికి పట్టింపు లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారె�
కార్మికుల హక్కుల కోసం కార్మిక సంఘాలు ఎన్నో పోరాటాలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 13వ వేతన ఒప్పంద కాలం ముగిసినా ఆ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలు నేటికీ పర�
గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న సారపాకకు చెందిన షేక్ మున్వర్పై బూర్గంపహాడ్ పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పాల్వంచ సీఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సారపాకకు చెందిన షేక్ మున్వర్ 2024, 2025 స
ఐటీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని బీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర గ్రామ పంచాయతీలో 2026-27 సంవత్సరానికి గాను వారాంతపు సంత, పశువుల సంతకు సంబంధించి సోమవారం నిర్వహించిన సంత వేలంపాట రసాభాసగా జరిగింది. తొలుత ఎంపీడీఓ జమలారెడ్డి సంత వేలంప�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో ముస్లింల స్మశాన వాటిక వరకు సీసీ రోడ్డు, కబరస్తాన్ చుట్టూ ప్రహరీ నిర్మాణానికి ఐటీసీ సీఎస్ఆర్ నిధులు రూ.30 లక్షలతో చేపట్టే నిర్మాణ పను