మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని, ప్రతి ఒక్కరూ రహదారి నియమ, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార�
రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే 'అరైవ్-ఆలైవ్' అని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. బుధవారం రోడ్డు ప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో ప్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారుల్లో నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంర
పారిశ్రామిక వాడ సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పందంలో జరుగుతున్న జాప్యం, పరిశ్రమలో ఆందోళనకర పరిస్థితులపై యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్ పమ�
మండుటెండను సైతం తట్టుకుని కార్మికులు దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కనికరం చూపడం లేదని, కార్మిక సమస్యలకు న్యాయం జరగాలని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ రిలే దీక్షలతో పోరాటం చేస్తుంటే యాజమాన్యం నిర్
ఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరహార దీక్షలు మంగళవారం 20వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరె�
బూర్గంపాడు మండలం ఐటీసీ పీఎస్పీడీ సారపాక కర్మగారంలో అడ్మిన్ బ్లాక్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీతో నల్ల చొక్కాలతో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడ
ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో బూర్గంపహాడ్ గురుకులం విద్యార్ధులు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినందుకు సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న..
ప్రజలు, వాహనదారులు రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. సోమవారం రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా 'అరైవ్-అలై
బూర్గంపహాడ్ మండలం సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో జరుగుతున్న 14వ వేతన ఒప్పందం జాప్యంపై ఐఎన్టీయూసీ మిత్రపక్షాలు వరంగల్ లోని లేబర్ జాయింట్ కమీషనర్ (జేసీఎల్) కార్యాలయంలో సోమవారం సూపరింటెండెంట్ గౌతమికి వినతి�
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మణుగూరు క్రాస్ రోడ్డు సమీపంలోని సందెళ్ల రామాపురంలో చోటుచేసుకుంది. ఎస్ఐ నాగభిక్షం తెలిపిన..
కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐటీసీ యాజమాన్యం కనీసం గుర్తించడం లేదని, ఏదేమైనా రానున్న రోజుల్లో రిలే దీక్షలు కాస్తా సమ్మెగా మారతాయని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిర�
వేసవి సెలవుల్లో యువత జాగ్రత్తగా ఉండాలని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో చెరువులు, వాగులు, కిన్నెరసాని, గోదావరి తదితర ప్రాంతాల్లో ఈతకు వెళితే యువత అప్రమత్�