హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపప్లో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్వహించిన 'గిరిజన జీవితం, సాంప్రదాయాలు, గతానుభవాలు, అంతర్ద్రుష్టులు, దూరదృష్టి' అంశంపై ఈ 12, 13 తేదీల్లో రెండు రో�
అటవీ శాఖ సిబ్బంది విధులను గాలికి వదిలి పట్టపగలే నిద్రకు ఉపక్రమించిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ అటవీ చెక్పోస్టులో శనివారం చోటుచేసుకుంది. మోరంపల్లిబంజర్లో అటవీ తనిఖీ కేంద్రంలో
ఒక తరం కష్టపడి సంపాదిస్తే మరో తరం కాపాడుతుంది.. ఒక తరం పెంచుతుంది.. ఒక తరం ముందుకు తీసుకుపోతుంది. ఈ బంధం తెగకుండా చూసుకునే బాధ్యత తరతరాల కుటుంబానిది. నాలుగు తరాలు ఒకేచోట కలిస్తే ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది
భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను కాపాడుకోవడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించుకోవడం, వన్యప్రాణుల ఆవాసాలను రక్షించడం కోసం సమిష్టి కృషి అవసరమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖాధికారి కృష్ణగౌడ్ అన్నార�
అధికారిక ఇసుక ర్యాంపుల్లో నిర్వాహకుల కనుసన్నల్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజలు మండిపడుతున్నారు. బూర్గంపహాడ్ మండలం సోంపల్లిలో ఇటీవల అధికారికంగా మూడు ర్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ
డివైడర్ను ఆటో ఢీకొనగా డ్రైవర్ మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక గాంధీనగర్లో నివసిస్తు�
ద్విచక్ర వాహనాన్ని డోజర్ ఢీకొన్న ఘటనలో కుమారుడు మృతిచెందగా తండ్రికి గాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక చందు బజార్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రక
పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పది కాలాల పాటు ఉండాలన్న లక్ష్యంతో సారపాక- భద్రాచలం మధ్యలో కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త వారధికి ఇటీవల అప్రోచ్ కుంగి ఊడిపోవడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయి�
బూర్గంపహాడ్ మండలంలో మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోలుకు భలే గిరాకీ లభించింది. మార్కెట్లో ఎక్కడ చూసినా చేపలు కొనుగోలు చేసేందుకు జనం పెద్దసంఖ్యలో క్యూ కట్టారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభం నాడ�
స్కూటీని లారీ ఢీకొనగా ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మర్రికుంట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాల్వంచ మండలం కొత్త సూరారం గ్
యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన ప్రజాపాలన-ప్ర�
ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించి మొక్కలు నాటడంపై దృష్టి సారించాలని మణుగూరు, అశ్వాపురం రేంజ్ ఎస్ఆర్ఓ సత్తాజ్ అలీ, డీఆర్ఓలు కృష్ణ, ధనలక్ష్మి, వెంకట్రావు అన్నారు. శుక్రవారం పర్యావరణ పరిరక్షణ ద
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లించడం లేదని, పనుల ప్రదేశంలో సరైన వసతులు కల్పించడం లేదని బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతే పట్టీనగర్కు చెం�
పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఐటీసీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత�