ప్రతిపక్ష నాయకులపై కాంగ్రెస్ గూండాగిరితో బరితెగింపు రాజకీయాలు చేస్తుందని బీఆర్ఎస్ సారపాక పట్టణాధ్యక్షుడు కొనకంచి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతి�
సామాన్యుల కష్టార్జితం సైబర్ కేటుగాళ్ల పాలవుతోంది. బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, విస్తృత ప్రచారం చేస్తున్న�
కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సోమవారం ప్రజావాణిలో బూర్గంపహాడ్ ఎంపీడీవోకు మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీ�
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలపై దాడిచేసి అవమాన పర్చినందుకు ప్రభుత్వంపై మండిపడుతూ బూర్గంపహాడ్ మండల క�
విద్యార్ధులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని బూర్గంపహాడ్ ఎంపీడీవో జమలారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో...
రైతులకు ఆధునిక వ్యవసాయంపై సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఏటీఎంఏ) ఆధ్వర్యంలో ఆర్పీఎల్ శిక్షణా కార్యక్రమాలను బూర్గంపహాడ్, తాళ్లగొమ్మూరు రైతు వేదికల్లో శనివార
బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామంలో ఐటీసీ, ఐవోజీ సంస్థ ఆధ్వర్యంలో గర్భిణులకు శనివారం ఉచిత వైద్య శిబిరంతో పాటు సీమంతాలు నిర్వహించారు. మోరంపల్లిబంజర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు నగేష్..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతేపట్టీనగర్కు చెందిన షేక్ జాకీరాబేగం, తన భర్త షేక్ పాషా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సారపాకకు చెందిన ముస్లిం ఎంపవర్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (మేవా) ఆధ్వర్యంల
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 420 హామీలు 1000 రోజుల పాటు సాగిన పాలన అంతా దగా అని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం 1000 రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు నిరసనగా మహిళలకు ఇచ్చిన హా�
సీతారామ ప్రాజెక్టు కెనాల్ నుండి కృష్ణసాగర్ చెరువుకు సాగునీటిని నింపాలని రాష్ట్ర రెవెన్యూ, ఆర్ధిక, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముసలిమడుగు, కృష్ణసాగర్ పంచాయతీల ప్రజాప్రతినిధులు శుక్రవ
చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఒక్కో కేసులో 6 నెలల చొప్పున మూడు కేసులకు సంబంధించి 18 నెలల జైలు శిక్షతో పాటు చెక్కులకు సంబంధించి నగదు చెల్లించాలని భద్రాచలం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ గు
రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలే చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడ�
బూర్గంపహాడ్ మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం ఎంపీడీవోకు అందజ
ములకలపల్లి మండలం చవిటిగూడెం గ్రామ ఆదివాసీ బిడ్డ శిరీష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని పోలవరం గ్రామానికి చెందిన ఆదివాసీలు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రాత్రి శిరీష మ�
అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన బూర్గంపహాడ్ అంబేద్కర్ కాలనీ నుండి గత కొంతకాలంగా సుమారు 30 ట్రాక్టర్ల ద్�