అనారోగ్యంతో ఉన్న గర్భిణీకి ఎంత కష్టం వచ్చి పడిందో.. భద్రాచలం ఐటీడీఏకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బూర్గంపహాడ్ మండలం మోతే పట్టీనగర్ పంచాయతీలోని ఆదివాసీ గిరిజన గ్రామం చింతకుంటకు చెందిన ఏడు నెలల గర్భిణీకి సుస�
కాంట్రాక్టు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఐటీసీ యాజమాన్యం పరిష్కరించేందుకు కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలవకపోతే ఏ క్షణమైనా సమ్మెబాట తప్పదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమి
బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు జన్మదినం సందర్భంగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక శ్రీసాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ�
గత కొన్ని రోజులుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నా ఐటీసీ యాజమాన్యం పట్టించుకోక పోవడం శోచనీయమని, కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఐటీసీపై ఉంద�
రెండు వారాలుగా కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపట్టినా ఐటీసీ యాజమాన్యం ఆ సమస్యలను గాలికి వదిలేసిందని, చర్చలకు కూడా పిలవకుండా తాత్సారం చేస్తుందని కాంట్రాక్టు కార్మిక సంఘ
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు వరదలు, విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండటమే కాకుండా ఆ విపత్తుల నుండి తప్పించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ టీఎ�
డల్లాస్ ఎంఎస్ సెరెంగెటీ (టెక్సాస్-యూఎస్ఏ) ఆర్ధిక సహకారంతో బూర్గంపహాడ్ మండల పరిధిలోని రాజీవ్నగర్ ఆదివాసీ గ్రామంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని ఐసీడీఎస్ సీడీపీఓ రేవతి మంగళవారం ప్రారంభించ�
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధ చూపినప్పుడే జీవితం సాఫీగా సాగుతుందని డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్లో ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్�
కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల సాధన కోసం చేపట్టిన నిరసన రిలే దీక్షలను ఐటీసీ యాజమాన్యం పట్టించు కోవడం లేదని, రానున్న రోజుల్లో సమ్మెబాట పట్టి తమ హక్కులు, సమస్యలకు పరిష్కరాలు సాధించుకుంటామని కాంట్రా�
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా రైతుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్
కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు ఐటీసీ యాజమాన్యంతో నిరసన పోరాటం ఆగదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో వరుస చోరీలు చోటుచేసుకుంటున్నాయి. సారపాకలో ఐరన్షాపులో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటంతో..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలో ఇటీవల ప్రజలు, ప్రయాణీకుల సౌకర్యార్ధం పబ్లిక్ టాయిలెట్ను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే పబ్లిక్ టాయిలెట్ వద్ద నిర్వాహకుడు ఎండలో ఉండే విధ�