తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు..
సర్పంచుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా మేజర్ పంచాయతీ సారపాకకు చెందిన గుగులోత్ కిశోర్ శివరాంనాయక్ ఎన్నికయ్యారు. మంగళవారం భద్రాచలంలో జరిగిన రాష్ట్ర సర్పంచుల సంఘం సమావేశంలో..
ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సన్నబియ్యం పథకం నీరుగారిపోతుందని, బియ్యం సరఫరాలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, తెలంగాణ రైతుకూలీ సంఘం నాయకుడు డి.పున్నంచంద్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఏళ్లు గడుస్తున్నా నేటి వరకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తక్షణమే 420 హామీలను అమలు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో నాయకులు మం�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక గ్రామంలో ఈఎస్ఐ ఆస్పత్రిలో వైద్యం సకాలంలో అందక, కనీస సౌకర్యాల కొరతతో కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు ఈఎస్ఐ ద్వారా 24 గంటలు వైద్యం అందించడంతో పాటు
పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బూర్గంపహాడ్ తాసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరరావు..
ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీసీ అధికారులు మాత్రం ప్రోటోకాల్ విషయంలో అందరినీ ఒకేలా గుర్తించాలని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని..
బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో ఐటీసీ పీఎస్పీడీ సీఎస్ఆర్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టిన నాలుగు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు.
బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గిరిజన మహిళా సర్పంచ్, పాలకవర్గానికి శుక్రవారం ఘోర పరాభవం ఎదురైంది. సొంత పంచాయతీలో అభివృద్ధి పనుల విషయంలో ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి సైడ్ డ్రైన్ నిర్మాణ పను
పంచాయతీల్లో ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను తెలుసుకుని ఆ పనులను పూర్తి చేసినప్పుడే ప్రజల్లో వారి సేవలు మరింత గుర్తింపునిస్తాయని బూర్గంపహాడ్ ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గం�
గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని, వారి ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ అంకిత్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం బూర్గ
కోరుట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఏడుగురు యువకులు గాయపడ్డారు. పట్టణంలోని సర్వర్ నగర్కు చెందిన ఏడుగురు యువకులు మారుతీ నగర్ ప్రాంతంలో చాయ్ తాగేందుకు కారులో బయల్దేరారు.
కుళ్లిపోయిన కోడిగుడ్లతో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ సారపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకున్నది. వివరాల్లోకెళ్తే.. సారప
పోడు చేసుకుని జీవనం సాగించే గిరిజన ఆడబిడ్డలపై ఫారెస్ట్ అధికారులు విచక్షణా రహితంగా దాడి చేయడం అమానుషమని, అలాంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు కిషన్ నాయక్ అన్నారు.