డివైడర్ను ఆటో ఢీకొనగా డ్రైవర్ మృతిచెందిన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాకలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాక గాంధీనగర్లో నివసిస్తు�
ద్విచక్ర వాహనాన్ని డోజర్ ఢీకొన్న ఘటనలో కుమారుడు మృతిచెందగా తండ్రికి గాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక చందు బజార్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రక
పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పది కాలాల పాటు ఉండాలన్న లక్ష్యంతో సారపాక- భద్రాచలం మధ్యలో కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త వారధికి ఇటీవల అప్రోచ్ కుంగి ఊడిపోవడంతో రాకపోకలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయి�
బూర్గంపహాడ్ మండలంలో మృగశిర కార్తె సందర్భంగా చేపల కొనుగోలుకు భలే గిరాకీ లభించింది. మార్కెట్లో ఎక్కడ చూసినా చేపలు కొనుగోలు చేసేందుకు జనం పెద్దసంఖ్యలో క్యూ కట్టారు. ప్రతి ఏడాది మృగశిర కార్తె ప్రారంభం నాడ�
స్కూటీని లారీ ఢీకొనగా ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన బూర్గంపహాడ్ మండల పరిధిలోని మర్రికుంట సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాల్వంచ మండలం కొత్త సూరారం గ్
యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీడీఓ జమలారెడ్డి అన్నారు. సోమవారం బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సర్పంచ్ మందా నాగరాజు అధ్యక్షతన ప్రజాపాలన-ప్ర�
ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావించి మొక్కలు నాటడంపై దృష్టి సారించాలని మణుగూరు, అశ్వాపురం రేంజ్ ఎస్ఆర్ఓ సత్తాజ్ అలీ, డీఆర్ఓలు కృష్ణ, ధనలక్ష్మి, వెంకట్రావు అన్నారు. శుక్రవారం పర్యావరణ పరిరక్షణ ద
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలు చేసిన పనికి వేతనాలు చెల్లించడం లేదని, పనుల ప్రదేశంలో సరైన వసతులు కల్పించడం లేదని బూర్గంపహాడ్ మండల పరిధిలోని మోతే పట్టీనగర్కు చెం�
పర్యావరణ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత అని ఐటీసీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్ అన్నారు. శుక్రవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంలో కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో ప్రపంచ పర్యావరణ దినోత�
పోలవరం బ్యాక్ వాటర్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు అన్నారు. ఈ మేరు గురువారం వేర్వేర
పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంతో భద్రాచలం ఏజన్సీతో పాటు బూర్గంపహాడ్, అశ్వాపురం మండలాల ప్రజలు లక్షలాది మందికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని...ముంపు సమస్యకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృంద
బూర్గంపహాడ్ మండలంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు అంబరాన్నంటాయి. మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులతో పాటు తాసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్, ఆర్అండ్ బి, ప్రభు
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఓఏలు వంటావార్పు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా సోమవారం వారి శిబిరంలోనే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ఐకెపి వీఓఏల జా
బూర్గంపహాడ్ మండలంలో పారిశ్రామికవాడగా ఉన్న సారపాక మేజర్ పంచాయతీలో బెల్టుషాపు నిర్వాహకులకు సర్పంచ్ గుగులోత్ కిశోర్నాయక్ హెచ్చరికలు చేశారు. సారపాక ప్రధాన సెంటర్తో పాటు గుడి, బడి ప్రాంతాల్లో బెల్టుషా�