ఖమ్మం పట్టణంలోని మమతా కళాశాల గ్రౌండ్స్లో ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగే బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ బూర్గంపహాడ్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి శనివారం
14వ వేతన ఒప్పంద చర్చలను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీతో జరిపించకపోతే రానున్న రోజుల్లో 4 వేల మంది కార్మికులతో కలిసి విధులు బహిష్కరించి నిరసన తెలుపుతామని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సో�
బూర్గంపహాడ్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు తక్షణమే చేపట్టాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం ఆరబోసిన రైతులు కొనుగోళ్లు చేపట్టకపోవడంత
14వ వేతన ఒప్పంద ప్రక్రియను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం కార్మిక నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ �
కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని మండుటెండను సైతం లెక్కచేయకుండా 23 రోజులుగా చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు వరంగల్ లేబర్ జాయింట్ కమిషనర్ స్పందించినట్లు జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్ల�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేయడం అవివేకమని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భార
నాటుసారా విక్రయిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేసి 16 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీమున్నీసాబేగం గురువారం తెలిపారు. జిల్లా ఆబ్కారీ అధికారి జానయ్య ఆదేశాల మేరకు జిల్లా అసిస్�
మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని, ప్రతి ఒక్కరూ రహదారి నియమ, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార�
రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే 'అరైవ్-ఆలైవ్' అని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. బుధవారం రోడ్డు ప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో ప్
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ విషయంలో ఎలాంటి పురోగతి లేదని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అధికారుల్లో నిర్లక్ష్యం, అలసత్వం కనిపిస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారంర
పారిశ్రామిక వాడ సారపాకలోని ఐటీసీ కర్మాగారంలో 14వ వేతన ఒప్పందంలో జరుగుతున్న జాప్యం, పరిశ్రమలో ఆందోళనకర పరిస్థితులపై యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్ పమ�
మండుటెండను సైతం తట్టుకుని కార్మికులు దీక్షలు చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం కనికరం చూపడం లేదని, కార్మిక సమస్యలకు న్యాయం జరగాలని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ రిలే దీక్షలతో పోరాటం చేస్తుంటే యాజమాన్యం నిర్
ఐటీసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరహార దీక్షలు మంగళవారం 20వ రోజుకు చేరుకున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు మద్దతుగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరె�
బూర్గంపాడు మండలం ఐటీసీ పీఎస్పీడీ సారపాక కర్మగారంలో అడ్మిన్ బ్లాక్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఫ్లెక్సీతో నల్ల చొక్కాలతో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాట్లాడ