కార్మికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎండను సైతం లెక్కచేయకుండా గత 40 రోజులుగా కాంట్
బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో మాజీ వార్డు మెంబర్ సోడె గోపయ్య (50) తన చేసులో నువ్వులు వర్షానికి తడవకుండా ఆరబోస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుపడింది. దీంతో గోపయ్య..
కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని కాంట్రాక్టు కార్మిక సంఘం జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి హెచ్చరించారు. శనివారం రిలే నిరాహారదీక్షలు 38వ రోజుకు చేరుకోవడంతో దీక్షల్లో..
బాల్యంలో ఆడపిల్లలకు చేసే వివాహాలు వారి జీవితాలను చిదిమేస్తాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సులో వివాహాలు చేయడం మానుకోవాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు అంబేద్కర్ అన్నారు. మంగళవారం బూర్గంపహ�
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం మెరుపుదాడులు చేశారు. దీనికి సంబంధించి టాస్క్ ఫోర్స్ సీఐ రమాకాంత్ తెలిపిన వివరాల ప్రకారం బూర్గంపహాడ్ మండలంలోని సారపాక...
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ఓ సమస్యగా మారితే, అరకొరగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్
13వ వేతన ఒప్పందం ముగిసి 24 రోజులు గడుస్తున్నా యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఐఎన్టీయూసీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో సారపాక ఐటీసీ కర్మాగారంలోని అడ్మిన్ బ్లాక్ వద్ద 24 గంటల పా�
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలను తల్లిదండ్రులు బయట తిరగనీయకుండా చూడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి బి.నాగలక్ష్మి అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్(ప్రైమరీ
బూర్గంపహాడ్ మండల పరిధిలోని కృష్ణసాగర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులతో పాటు నర్సరీని సర్పంచ్ తాటి వాణి, ఉప సర్పంచ్ మోహన్రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి పనులు చేస్తున్న పనుల ప్రదేశ�
అంగన్వాడీ కేంద్రాల పనితీరును మరింత ఆధునీకరించడంతో పాటు అంగన్వాడీ సేవలు పారదర్శకంగా, సమర్ధవంతంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం
ఐటీసీ యాజమాన్యం కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని, వేతన ఒప్పంద పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక జేఏసీ కన్వీనర్, బీఆర్డీయూ భద్రాద్�
29 రోజులుగా ఎండను సైతం లెక్కచేయకుండా సమస్యల పరిష్కారం కోసం రిలే దీక్షలు చేపడుతున్నాం.. ఐటీసీ పెద్దలారా ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించండి.. లేదంటే సమ్మె తప్పదు.. కార్మికులుగా హెచ్చరిస్తున్నామంటూ క�