జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి కూర రాజన్న, రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ అలియాస్ అమర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక ఇంటిపైకి ప్రభుత్వం బుల్డోజర్ ప్రయోగించింది. వేములవాడలోని వారి నివ
ఆదిలాబాద్ పట్టణంలో రోడ్డు పక్కన ఉన్న చిరువ్యాపారుల దుకాణాలపైకి బుల్డోజర్ వెళ్లింది. మంగళవారం పలు ప్రాంతాల్లో ఫుట్పాత్ల ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, పోలీసులు తొలగించారు.
ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ప్రధాన కూడళ్లలో అధికారులు ఆక్రమణలను తొలగించారు. శివాజీ చౌక్, అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, దేవిచౌక్, కలెక్టర్ చౌక్ ప్రాంతాల్లో రెవెన్యూ, మున్సిపల్, పోలీసులు ఉదయం నుంచి �
Akhilesh Yadav | బుల్డోజర్ ఇప్పుడు గ్యారేజ్లో ఉంటుందని ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ‘బుల్డోజర్ న్యాయం’పై సుప్రీంకోర్టు తీర్పును ఆయన స్వాగతించారు. ఇకపై పే�
బీజేపీ పాలిత యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తప్పుబట్టింది. ఇష్టమొచ్చినట్టు పౌరుల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
బుల్డోజర్ కూల్చివేతలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని సుప్రీంకోర్టు మంగళవారం చెప్పింది. ఏదో ఓ మతానికి కాకుండా ప్రజలందరికీ వర్తించే విధంగా ఈ మార్గదర్శకాలు ఉంటాయని తెలిపింది. ఓ వ్యక్తి ఏదైనా కేసులో నింద
విధ్వంసం తర్వాత గల్లీలోని మనుషులు ఎక్కడికి నడిచిపోయారో ఆ అడుగులు కనపడవు మట్టిపెళ్లల మధ్య కొద్దిసేపు ఏడ్చి భుజం మీద బిడ్డ నెత్తి మీద జీవితాన్ని నడిపించే పొయ్యిని పెట్టుకొని కదిలిపోతుంటే ఇంటి పడుచు కమిల
సత్వర న్యాయం పేరిట నిందితుల ఇండ్లను కూల్చివేయడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని చెప్పాలి. న్యాయం ముసుగులో జరిగే ఈ ప్రతీకార దాడులు చె�
Mallikarjun Kharge | ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరంపై బుల్డోజర్ నడుపుతారన్న మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల క
Uttarakhand Violence: మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్లో హింస జరిగింది. ఆ హింసలో నలుగురు మృతిచెందారు. 250 మంది గాయపడ్డారు. దీంతో వంద మంది వరకు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమంగా నిర్మించిన మదరసాను క