బుల్డోజర్ రాజకీయం ఢిల్లీలోని జహంగీర్పురి తర్వాత ఇప్పుడు మరో బీజేపీ పాలిత గుజరాత్కి చేరింది. అక్రమ నిర్మాణాల పేరుతో గుజరాత్లోని సబర్కాంత జిల్లా హిమ్మత్నగర్ మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో కూ
Shiva temple | దేశంలో ప్రస్తుతం బుల్డోజర్ల రాజ్యం నడుస్తున్నది. అవి అక్రమ కట్టడాలైనా, పురాతన కట్టడాలైనా ఎడాపెడా కూల్చిపడెస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో మైదలైన కూల్చివేతలు క్రమంగా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్�
అహ్మదాబాద్: రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్ను సందర్శించారు. వడోదర సమీపంలోని హలోల్ పారిశ్రామిక ప్రాంతంలో బ్రిటన్కు చెందిన భారీ యంత్రాల కొత్త జేస
రామనవమి రోజు అల్లర్లకు పాల్పడింది ఎవరో తెలియదు. అయితే, మధ్యప్రదేశ్ పోలీసులు పేదవాళ్లను నిందితులుగా అనుమానించారు. వెంటనే బుల్డోజర్లతో వాళ్ల ఇండ్లను కూలగొట్టారు. దర్యాప్తు జరుపకుండా, దోషి ఎవరో నిర్ధారి�
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అధికారంలో ఉన్న వారు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర సమస్యలపై నడపాలన్నారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో శ్ర
ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ల రాజ్యం నడుస్తున్నది. ఇటీవలే ఎస్పీ ఎమ్మెల్యేకు చెందిన పెట్రోల్ బంకును యోగి ప్రభుత్వం బుల్డోజర్తో ధ్వంసం చేయగా, తాజాగా ఓ జిల్లా జడ్జికి చెందిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవడాన�
హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు