Uttarakhand Violence: మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్లో హింస జరిగింది. ఆ హింసలో నలుగురు మృతిచెందారు. 250 మంది గాయపడ్డారు. దీంతో వంద మంది వరకు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమంగా నిర్మించిన మదరసాను క
Lucknow mayor calls bulldozer | ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని చూసేందుకు వచ్చిన బీజేపీ మేయర్ (Lucknow mayor) షూతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. డాక్టర్లు అభ్యంతరం తెలుపడంతో ఆ హాస్పిటల్ వద్దకు బుల్డోజర్ను రప్పించారు. బ
చట్టబద్ధ పాలన మీద నమ్మకాన్ని పునరుద్ధరించడం తమ లక్ష్యమని సుప్రీంకోర్టు మణిపూర్ వ్యవహారంలో వ్యాఖ్యానించింది. డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యాన్ని కూడా అవి ఎత్తిచూపుతున్నాయి. చట్టబద్ధ పాలన చట్టుబండలు అ�
యూపీలోని బస్తీ జిల్లా చిల్వానియా గ్రామంలోలో ఓ నిరుపేద మహిళ ఇంటిని ఈ నెల 3న బుల్డోజర్తో కూల్చి..వారి స్థలాన్ని ఓ బీజేపీ నాయకుడు ఆక్రమించే ప్రయత్నం చేశాడు.
Indore Temple | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాజధాని ఇండోర్లో (Indore) శ్రీరామనవమి (Ram Navami) వేడుకల సందర్భంగా మెట్లబావి (Step Well) పైకప్పు కూలి 36 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్
Bulldozer @ Dowry | ఓ తండ్రి తన కూతురికి కట్నం కింద బుల్డోజర్ను ఇచ్చారు. ఈ కానుకను చూసేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి బుల్డోజర్తో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కారు కాకుండా బుల్డోజర్ ఇవ్వడం వలన ఆదాయ�
నోయిడా: యూపీలోని నోయిడా హౌజింగ్ సొసైటీలో ఓ మహిళపై స్థానిక బీజేపీ కార్యకర్త అనుచితంగా వ్యవహించాడు. ఆమెను దూషించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవాళ అధికారులు బీజేపీ నేత శ్రీకాంత్ త్యాగి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ అగ్నిపథ్పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒ�
గౌహతి: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బుల్డోజర్ సంస్కృతి తాజాగా అస్సాంకు చేరింది. లాకప్ డెత్ ఆరోపణలతో పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టిన నిందితుల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేశారు. నాగావ్ జ�
ఢిల్లీలో ఆక్రమణల కూల్చివేతకు బుల్డోజర్లు దూసుకురాగా తాజాగా ముంబైలోనూ బుల్డోజర్లకు పని కల్పించారు. ముంబైలోని గొవండి ప్రాంతంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ భూమిలో నిర్మించిన 215 అనధికార గుడిసెలను తొల
ఢిల్లీలోని షాహీన్బాగ్లో అక్రమ కట్టడాల కూల్చివేత అంటూ దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్డీఎంసీ) అధికారులు బుల్డోజర్లతో ఆ ప్రాంతంలోకి రావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలు సహా వందలాది �